గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ఇండియా (Air India) విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. మహా విషాదం నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi ) శుక్రవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ వెళ్లనున్నారు. విమాన ప్రమాద స్థలిని పరిశీలించనున�
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తమ పదవులకు �
Plane Crash | గుజరాత్ విమాన ప్రమాదం (Plane Crash)పై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit Shah)తో ఫోన్లో మాట్లాడారు.
ఖలిస్థాన్ తీవ్రవాది, కెనడా జాతీయుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరిస్తుందని ప్రధాని మోదీ నుంచి కెనడా ప్రధాని కార్నీ వాగ్దానం తీసుకున్నారని, ఆ తర్వాతే ఆయనకు జీ7 సదస్సుకు ఆహ
PM Modi | దేశంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. గత కొన్నిరోజులుగా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో భేటీకి ముంద
America | అమెరికాలో భారతీయులకు పదేపదే అవమానాలు ఎదురవుతున్నా.. కేంద్రంలోని బీజేపీ సర్కారులో మాత్రం చలనం రావటం లేదు. ట్రంప్ రెండో పర్యాయం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను దేశం నుంచి పంపి�
భారత్కు బంగ్లాదేశ్ క్రమంగా దూరమవుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనా స్ఫూర్తి అవసరమంటూ ప్రధాని మోదీకి బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ�
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ రైల్వే వంతెన జమ్ముకశ్మీర్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దీనిని జాతికి అంకితం చేశారు. ఇంజనీరింగ్ అద్భుతమైన ఈ రైలు వంతెనను ఉదంపూర్
కెనడాలోని కననాస్కీస్లో జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోదీకి ఎట్టకేలకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రధాని మోదీకి కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్లో వెల్లడ�
PM gets G7 Summit invite | కెనడాలో జరుగనున్న జీ 7 దేశాల శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ఈ మేరకు మోదీకి ఫోన్ చేసి ఆహ్వానం పలికారు.