Ayodhya Airport | దేశంలోని విమానాశ్రయాల్లో నాసిరకం నిర్మాణాలపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. గతేడాది వర్షాకాల సమయంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అయోధ్య ఎయిర్�
PM Modi : ఓట్ అధికార్ యాత్రపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. చొరబాటుదారుల్ని కాపాడేందుకు సిగ్గులేకుండా ఆ రెండు పార్టీలు కలిసి యాత్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీహార్లోని పుర్నియాలో ఆయన ప్రసంగ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన తల్లి పేరు చెప్పుకుంటూ బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఓట్ల వేట సాగిస్తున్నారు! ఆయన అస్సాంలో మాట్లాడినా, మనసు మాత్రం బీహార్లోనే ఉన్నట్లు కనిపించింది.
PM Modi | ప్రధాని (Prime minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అస్సాం (Assam) లో పర్యటించారు. దరంగ్ జిల్లాలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) పై తీవ్ర వ
ఖజానాకు ఆదాయమే ప్రధాన లక్ష్యంగా జీఎస్టీని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మానవత్వం కోణాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తున్నది. సకలాంగులూ.. వికలాంగులూ.. తమకు ఒకటేనంటూ నిర్దాక్షిణ్యంగా వారి సహాయ పరికరాలపై క�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మోదీ పర్యటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) చేరుకున్నారు. శనివారం ఉదయం మిజోరం పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడి నుంచి ఇవాళ మధ్యాహ్నం మణిపూర్ వెళ్లారు.
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి (Nepal PM)గా జస్టిస్ సుశీల కర్కి (Sushila Karki) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM
PM Modi | ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మణిపూర్ (Manipur) సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ ఐదు రాష్ట్రాల్లో మిజోరం (Mizoram), అస్సాం (Assam), పశ్చిమబెంగాల్ (West Bengal), బీహార్ (Bihar) రాష్ట్రాలు ఉన్నాయి.
PM Modi: మణిపూర్లో రేపు మోదీ పర్యటించనున్నారు. అక్కడ ఆయన సుమారు 8500 కోట్ల ఖర్చుతో కూడిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 13 నుంచి 15వ తేదీ వరకు అస్సాం, మిజోరం, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోనూ మోద
బీజేపీలో అనధికారికంగా కొనసాగుతున్న 75 ఏండ్ల వయసులో పదవీ విరమణ నిబంధన ప్రధాని నరేంద్ర మోదీ పాలిట గుదిబండగా మారింది. మరో వారం రోజుల్లో అంటే ఈ నెల 17న 75 ఏండ్ల పడిలోకి ప్రవేశించనున్న మోదీ.. పదవీ విరమణ గండం నుంచి త
ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన వేళ ఆ రాష్ట్ర బీజేపీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ 43మందికి పైగా ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం సామూహిక రాజీనామాలకు దిగారు.