ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి చేసిన కొన్ని గంటలకే భారత ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియన్తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. చర్చలు, దౌత్యం ద్వారా ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను తగ్గించుకోవా
Pezeshkian | ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. ఇరాన్లోని అణు స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి నుంచి భారత ప్రధానికి ఫోన్ వచ్చింది. దాదాపు 45
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఆదివారం మధ్యాహ్నం ఇరాన్ అధ్యక్షుడి (Iran president) తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్-ఇరాన్ (Israel vs Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై వారు చర్చించారు.
International Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబురంగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ప్రముఖులు, పౌరులు యోగాసనాలు వేస్తూ సందడి చేశారు. జమ్ముకశ్మీర్ నుంచి టోక్యో, న్యూయార్క్ సిటీ వరకూ ఎక్కడ చూసినా యోగముద్రల�
యోగాద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని, గత పదేండ్లలో కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. యోగాకు వయసుతో పనిలేదని, యోగ
PM Modi | అమెరికా సందర్శించాలన్న ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని తాను తిరస్కరించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పవిత్ర మహాప్రభు భూమికి తిరిగి రావాలన్న ఉద్దేశంతో అలా చెప్పానన్నారు.
PM Modi | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం ముర్ముకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Donald Trump | భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని, రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.
PM Modi | ఇటీవలే భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని, రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.
‘ఆపరేషన్ కగార్' పేరుతో దేశంలో కొనసాగిస్తున్న మానవ హననాన్ని తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని రాజకీయ పార్టీల నాయకులు, పౌర హకుల ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు ముక్తకంఠంతో కేంద్ర ప్ర�
Kollapur : కొల్లాపూర్ జూన్ 17: దేశంలో నరేంద్ర మోడీ 11 సంవత్సరాలుగా సుపరిపాలనను అందిస్తున్నారని.. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కొల్లాపూర్ ఇన్చార్జి ఎల్లేని సుధ�