Arvind Kejriwal | ప్రధాని నరేంద్ర మోదీ తన ధైర్యాన్ని ప్రదర్శించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోరారు. భారతీయ వస్తువులపై 50 శాతం సుంకానికి ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించా�
ఆరు శ్లాబ్ల జీఎస్టీని రెండు శ్లాబ్లుగా ఆకర్షణీయంగా మారుస్తామని ప్రధాని ఇటీవల వాగ్దానం చేశారు. కానీ, తాజాగా జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు జీఎస్టీని కఠినమైన ఐదు శ్లాబ్లు�
‘నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరించే’ తరహాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి కొనసాగుతున్నది. భారత్ తన మిత్ర దేశమని, ప్రధాని మోదీ గొప్ప ప్రధాని అని ఒక పక్క వ్యంగ్యంగా పొగుడుతూనే మరోవైపు భారత్పై కక్ష స�
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న బీహార్లో ప్రజల ఆగ్రహావేశాలను రగల్చడానికి ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. విపక్షాల సభలో తన తల్లిని ఎవరో దూషించారంటూ మోదీ కన్నీళ్లు పెట్టుకున�
అమెరికాలో ఈ నెల చివరిలో నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోవడం లేదు. ఈ మేరకు తాత్కాలిక వక్తల జాబితాలో పీఎం మోదీ పేరును ఐకరాజ్య సమితి ప్రకటించలేదు.
PM Modi | అమెరికా అధిక టారిఫ్ల వేళ (Trump Tariffs) భారత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులో అమెరికాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు (UN General Assembly) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరు కావ�
PM Modi | రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్తో యుద్ధానికి సహకరిస్తోందంటూ భారత్పై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే.
ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఊర్లకు ఊర్లే నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు.
పార్లమెంట్ సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయంలో జవాబులు ఇవ్వడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. కాని, ఇటీవలి కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చినట్లు కనపడ�
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కోసం జరుగుతున్న ప్రజాధనం దుర్వినియోగంపై తాజా వివాదం రాజుకుంది. ‘కేవలం 12 గంటల కోసం ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు రూ. 15 కోట్లు ఖర్చు అయింది’ అని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్�
‘చొరబాటుదారులు నా దేశ యువత జీవనోపాధిని లాక్కుంటున్నారు’ అని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. తద్వారా ఆయన చొరబాట్ల అంశాన్ని మరోసారి జాతీయ చర్చాంశంగా మార్చేశారు.
PM Modi | దేశ ప్రజలకు దీపావళి పండుగ ముందే ఆనందం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ అవార్డు 2025 విజేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే తమ ప్రభుత�