Tejashwi Yadav | లోక్ జనశక్తి పార్టీ (LJP) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ఈ మధ్య తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. దీనిపై ఆర్జేడీ (RJD) కీలక నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) స్పందించారు.
KC Venugopal | కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియను యెమెన్లో ఉరి తీయకుండా కాపాడాలని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కోరారు. నిమిషాకు మరణశిక్ష విధించడం అన్య�
ప్రధాని మోదీ రాజ్యాంగ వ్యవస్థలను, స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా విమర్శించారు. స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థ కూడా ప్రమాదంలో ఉన్నదని ఆ�
పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చించేందుకు ఈ నెల 14న ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారని ఏపీ వర్గాలు వెల్లడించాయి.
KTR | ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఏపీ మంత్రి లోకేశ్కు ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
China Protest: దలైలామాకు ప్రధాని మోదీ బర్త్డే విషెస్ చెప్పిన అంశంపై డ్రాగన్ దేశం చైనా అసహనం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ విషస్ను ఖండిస్తూ దౌత్యపరమైన నిరసన వ్యక్తం చేసింది. గడిచిన నాలుగు రోజుల
PM Modi | జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని (Pahalgam Terror Attack) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి తీవ్రంగా ఖండించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా తీసుకురాలేని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉన్నదని బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.