Dalai Lama | ఆధ్యాత్మిక గురువు (Spiritual leader) దలైలామా (Dalai Lama) కు ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సహనం, నైతిక క్రమశిక్షణకు దలైలామా చిహ్నమని అన్నారు.
అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ బలమైన విధానాలను కలిగి ఉందని, గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు దేశం ఎప్పుడూ తొందరపడని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గ�
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్�
ప్రధాని మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆయనను ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’తో సత్కరించింది. ఈ పురస్కారాన్ని గౌరవప్రదంగా భావ�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగో (Trinidad and Tobago)లో పర్యటిస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఘనా దేశ పార్లమెంటులో ప్రసంగించారు. భారత దేశంలో 2,500కుపైగా రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆయన చెప్పేసరికి పార్లమెంటేరియన్లు ఆశ్చర్యంతో చిరునవ్వులు చిందించారు.
KTR | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏడాది పూర్తి చేసుకుంటున్న రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
ప్రధాని మోదీకి (PM Modi) మరో అరుదైన గౌరవం లభించింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనా అత్యున్నత పురస్కారం అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఘనాలో పర్యటిస్తున్న మోదీకి.. ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్
కేంద్రంలోని ఎన్డీయే పాలనలో సామాన్యుడి జీవితం అప్పులపాలైంది. మోదీ పాలనలో పేద, మధ్యతరగతి జీవుల బతుకు చిత్రం ‘సంపాదన మూరెడు.. అప్పులు బారెడు’ అన్నట్టుగా తయారైంది.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఐదు దేశాల్లో (five nation tour) ఎనిమిది రోజుల పాటూ ఈ పర్యటన సాగనుంది.
Carolyn Levitt | ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలకమైన వ్యూహాత్మక మిత్రదేశమని అమెరికా పేర్కొంది. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు
చట్టబద్ధతలేని పసుపు బోర్డుకు మూడుసార్లు ప్రారంభోత్సవాలు జరిపి మరోసారి రైతులను మోసగించిన ఘనత కేంద్రంలోని బీజేపీ సర్కార్కే దక్కిందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు