Minister Prashanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీ ఓ అబద్ధాల కోరు అంటూ మంత్రి ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. సీఎం కేసీఆర్పై మోదీ నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని,
Minister KTR | జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖండించారు. కేసీఆర్ ఒక ఫైటర్ అని చీట�
మోదీగారు (PM Modi) మూడు రోజుల్లో తెలంగాణకు రెండోసారి వస్తున్నారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటని ప్రధానిని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రశ్నించారు.
బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడికి తక్కువ వడ్డీకే రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రభుత్వ రంగ బ్యా
దాదాపు 27 ఏండ్ల ఎదురుచూపుల తర్వాత ఆమోదానికి నోచుకున్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ బిల్లు విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు, వేసిన ప్రతి అడుగును నిశితంగా పరిశీలిస్తే అన
బెంగాలీ మాట్లాడే ‘మియా’ ముస్లింల ఓట్లు బీజేపీకి అవసరం లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. కుటుంబ నియంత్రణ పాటించాలని, బాల్య వివాహాల వంటి పద్ధతులను పక్కనపెట్టి, తమను తాము సంస్కరించుకొనేంత వరకు వచ్
ప్రపంచంలోనే మొట్టమొదటి మాతృస్వామిక వ్యవస్థలో ఉజ్వలమైన నాగరికత కలిగింది భారతదేశం. మాతృస్వామ్య వ్యవస్థలో ఎటువంటి అభివృద్ధి ఉంటుందో స్వయంగా చవిచూసిన సమాజం ఇది. ఆ తర్వాత ఆర్యుల కాలంలో మాతృస్వామ్యం స్థానం�
నిజామాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన అభివృద్ధి అడుగడుగునా స్వాగతం పలుకనున్నది. ప్రధా ని హెలికాప్టర్ దిగబోయే ప్రాంతం నుంచి సభాప్రాంగణం వరకు కేసీ
ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు పసుపు బోర్డు ప్రకటన చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రైతు నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రెండు వేర్వేరు సభలను నిర్వహిస్తున్నారు.
KTR | మాది బరాబర్ కుటుంబ పాలనే.. పక్కా రాజకీయ వారసత్వమే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెల్చిచెప్పారు. ఇందులో ఎవరికి అనుమానం అక్కర్లేదని మంత్రి స్పష్టం చేశారు. సూర్యా�