హిందూ ధర్మానికి తామే పరిరక్షకులమని, దేవుళ్లను కొలవడంలో.. గుళ్లు, ఆలయాలను కాపాడటంలో తమను మించిన భక్తులు లేనే లేరని చెప్పుకొనే బీజేపీ అసలు నైజం బట్టబయలైంది. తమిళనాడులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాల�
విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలి.. తెలంగాణ ఏర్పడిన మొదటి రోజు నుంచీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేస్తున్న విజ్ఞప్తి ఇది.
ప్రధాని మోదీపై తెలంగాణ ఆదివాసీలు, గిరిజనులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన గిరిజన వర్సిటీ ఏర్పాటు విషయంలో కేంద్రం తమపై కురిపించింది ఓట్ల ప్రేమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేయాలని లేదంటే తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు దాస�
సీఎం కేసీఆర్పై చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ ఆధారాలు చూపించాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపీ నుంచి స్వయంగా మోదీ పోటీ చేసినా చేవెళ్లలో గెలిచేది బీఆర్ఎస్సేనని, తానే బరిలో ఉంటానని ఎంపీ రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బాధ్యతాయుతమైన అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని మోదీ అబద్ధాలతో ప్రజలను తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తున్నారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. నిజామాబాద్ సభలో మోదీ కొన్ని సామాజిక వర్గాలన�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సర్వహంగులతో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఆహ్లాదాన్ని పంచే విధంగా కలెక్టరేట్ ఆవరణలో విస్తృతంగా చెట్లను పెంచారు. ఈ నెల 3న ప్రధాని మోదీ పర్యటన �
నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. సీఎంగా కేటీఆర్ ఎన్నిక కావడానికి ప్రధాని మోదీ అనుమతి తమకు అవసరం లేదని చెప్పారు.
ప్రధాని మోదీ తన స్థాయి హోదాను మరిచి రాజకీయాల కోసం దిగజారి మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ, స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్�
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతామని హామీ ఇచ్చి మాదిగలను మోసగించిన బీజేపీని మట్టికరిపించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. దశాబ
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల పేరిట ప్రభుత్వ ఖర్చుతో వచ్చి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. హడావుడిగా పాత అభివృద్ధ�
నూతన వైద్య కళాశాలల ప్రారంభాన్ని కట్టడి చేస్తూ ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) జారీచేసిన నోటిఫికేషన్ను వెంటనే సస్పెండ్ చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.