KTR | నిన్న ప్రధాని మోదీ.. గాలి మోటర్లో వచ్చి గాలి మాటలు మాట్లాడిండు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే ఆయన అంటడు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని
కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలంటే ప్రధాని మోదీ ఆశీర్వాదం అక్కర్లేదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఉన్నత చదువులు చదివిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని .. ప్రజల్లో గొప
ప్రధాని నరేంద్రమోదీ నిజామాబాద్ సభలో మాట్లాడిన తీరుపై తెలంగాణ ప్రజలు, మేధావులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేకపోవటంతో చెప్పుకోవటానికి ఏమీ లేక, రాష్ట్రప్రభుత్వంపై, సీఎ�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్-సిద్దిపేట స్టేషన్ల మధ్య పూర్తయిన నూతన రైలు మార్గాన్ని మంగళవారం ప్ర ధాని మోదీ జాతికి అంకితం చేశారు. మహబూబ్నగర్-కర్నూల్ స్టేషన్ల మధ్య పూర్తిచేసిన విద్య�
మూడురోజుల వ్యవధిలోనే రెండోసారి తెలంగాణకు వస్తున్న మోదీ.. ఆ మూడు ప్రధాన హామీలను ఏమి చేశారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. పదేండ్ల నుంచి పాతరేసి ఇంకెంతకాలం ఈ అబద్ధాల జాతరంటూ మంగళవ�
బీజేపీ, ప్రధాని మోదీ అబద్ధం అనే పదానికి పర్యాయపదాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చేయాలంటే నీ సహాయం ఎం దుకు? నీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? నీ బలమెంత? వంద మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది మాకు. కేసీఆర్ అనుకుంటే ఎమ్మెల్యేల బలంతో కేటీఆర్ను సీఎంగా చేయొచ్చు.
PM Modi | నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ మళ్లీ పాత పాటే పాడారు. ప్రసంగం చివరలో పసుపుబోర్డు గు రించి ప్రస్తావించిన మోదీ.. కనీసం విధి విధానాలపై కూడా స్పష్టత ఇవ్వలేదు.
కొవిడ్ సమయంలో భారత్బయోటెక్ సందర్శనకు వచ్చిన ప్రధానికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రావద్దంటూ ప్రధానమంత్రి కార్యాలయమే సమాచారం ఇచ్చిందని, మొదట ప్రధాని మోదీ దీనిపై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రణాళ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. మంగళవారం నుంచి సిద్దిపేటలో రైలు కూత వినిపించింది. ఆరు దశాబ్దాల సిద్దిపేట కల స్వరాష్ట్రంలో నెరవేరింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణ,
నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఊరించి ఉసూరుమన్నట్లు సాగింది. మోదీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రధాని హోదాలో రెండోసారి ఇందూరుకు వచ్చిన మోదీ జిల్లాపై వరాలు కురిపిస్త�
బయ్యారం ఉక్కు పరిశ్రమకు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఉరివేసిందా..? అనే సందే హాలు తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఏ ర్పాటు సమయంలో ఆర్టికల్ 13లో రూ. 30 వేల కోట్ల తో సెయిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ పర�
Minister KTR | ప్రధానివన్నీ అబద్ధాలేనని, నోరు తెరిస్తే అబద్ధాలు వల్లెవేయడం ఆయనకు అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవారు తనస్థాయిని తగ్