ఆశావర్కర్లు కేంద్ర ప్రభుత్వంపై నిరసన గళమెత్తారు. మోదీ సర్కార్పై తిరుగుబాటకు దిగారు. కేవలం రూ.4వేల గౌరవ వేతనంతో కుటుంబ అవసరాలు ఎలా తీరుతాయని మోదీ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం గత 60 ర�
ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం కావాలనే నీరుగార్చుతున్నదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఈ పథకానికి నిధులను విడుదల చేయకుండా పరోక్షంగా నామరూపాలు లేకుం డా చేయడానికి ప్రయత్నిస్తున్నదని తెలిపారు.
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ప్రధాని మోదీ విఫలమయ్యారని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు ప్రకటించారని, ఆ హామీ ఏమైందని మంత్రి శ్రీనివాస్గౌడ్ మోదీని ప్రశ్నించారు.
గుజరాత్ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తమ వాదనలను అత్యవసరంగా వినాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని గుజరాత్ హైకోర్టు శుక్రవారం తోసిప
Asaduddin Owaisi | తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్.. ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తెలంగాణ ముస్లిం పట్ల కాంగ్రెస్ పార్టీకి విద్వేషం ఉన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రేవం�
‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు గెలిచేది పదో, పన్నెండు మందో ఉంటారు. ఎన్నికలయ్యాక వారితో ఈ గాడ్సే (రేవంత్రెడ్డి) బీజేపీలోకి జంప్ అవటం ఖాయం’ అని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశా
దేశవ్యాప్తంగా బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఇటు ప్రజల నుంచి అటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీంతో రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఓటమి తథ్యమని ముందే తెలుసుకున్న ఆ పార్�
ప్రధాని మోదీ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం వాటిని కాపాడుతూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విల�
ఒక్క ఓటు రెండు రాష్ర్టాలు అని నాడు బీజేపీ చేసిన కాకినాడ తీర్మానం మరి చి పోయినట్టున్నారు. తెలంగాణ ఉద్యమం గురించి, రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన సుదీర్ఘ చర్చల ప్రక్రియ గురించి మోదీకి అవగాహన లేకపోతే ఆ పార్టీ సీ
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు నమ్మొద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నడికూడలో రూ.2.13కోట్లతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం,
KTR | రైతు ఆదాయం డబుల్ కావాలంటే నోటి మాటలతో ఊకదంపుడు ఉపన్యాసాలతో కాదు అని ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతుకు ధీమా ఇచ్చి సరైన ఆలోచన, విధానాలు �
దిగజారుడు.. మోదీ నిజామాబాద్ ప్రసంగానికి సరిపోయే ఏకైక మాట ఇది. అంతకన్నా దిగజారడం ఎవ్వరికీ సాధ్యం కాదేమో. తాను దేశంలో అత్యున్నత పరిపాలన పదవిలో ఉన్నాననే సోయి కూడా మరచిపోయి సొల్లువాగుడుకు తెగబడటం మోదీకే చె�
ఇద్దరు గుజరాతీలు! ఇద్దరూ గుజరాతీలేనా? కాదు, కానే కాదు! పుట్టుక బట్టి వ్యక్తిత్వం ఉండదనీ, గుర్తింపు ఉండకూడదనీ సాక్షాత్తూ శ్రీకృష్ణుడే చెప్పాడు: ‘చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశః’ అని (భగవద్గీత విభాగ 4