బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులకు ‘ఉపాధి హామీ’ సెగ తగులుతున్నది. ఉపాధి బకాయిలను కేంద్రంలోని బీజేపీ సర్కారు చెల్లించకపోవడంపై బెంగాల్ ప్రజలు రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీస్తున్నారు.
దక్షిణాది రాష్ర్టాల నుంచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయ్యే అరుదైన రికార్డుకు అతి చేరువలో కేసీఆర్ ఉన్నారు. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్కు ప్రతిఫలం
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న బీజేపీ శ్రేణుల ఆశలపై మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు నీళ్లు చల్లుతున్నారు. ఇన్నేండ్లుగా పార్టీ జెండా మోస్తూ ఏనాటికైనా తమకు తగిన గుర�
నాలుగు దశాబ్దాల అనంతరం భారత్-శ్రీలంక మధ్య పడవ సేవలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులోని నాగపట్టిణం, శ్రీలంకలోని కంకేసంతురై మధ్య నడిచే అంతర్జాతీయ హై స్పీడ్ ప్రయాణికుల ఫెర్రీ సర్వీస్ శనివారం ప్రారంభమైంది.
దేశంలో నిరుద్యోగం ఆరేండ్ల కనిష్ఠానికి చేరిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గొప్పలు చెబుతున్నా వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఐటీఐల్లో నైపుణ్య శిక్షణ పొందిన అభ్యర్థుల్లో 0.09శాతం మందికి �
దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఆడిటింగ్కు కీలకమైన ఫీల్డ్వర్క్ను వెంటనే ఆపేయాలంటూ కాగ్ అధికారులకు ఈ నెల మొ�
దేశవ్యాప్తంగా ప్రధాని, ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, వారు చేసే ప్రచారాలకు, కేసీఆర్ యాత్రలకు చాలా తేడా ఉన్నది. కేసీఆర్ ఎక్కడ కూడా సాధ్యం కాని వాగ్దానాలు చేయరు.
Hunger Index | వివిధ దేశాల్లో ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను సూచించే ఈ సూచీలో 2023 సంవత్సరానికి గానూ మొత్తం 125 దేశాలను పరిగణనలోకి తీసుకొంటే 28.7 హంగర్ స్కోరుతో భారత్ 111వ స్థానంలో నిలిచింది. కిందటేడాది ర్యాంకుతో పోలిస�
దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రెక్కాడితేగాని డొక్కాడని నేతన్నలపై కాఠిన్యం ప్రదర్శించింది. ప్రధాని మోదీ పాలనలో �
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత జీడీపీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకటించడమే ఇందుకు కారణం. �
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సగటు మనిషికి వచ్చే ఆదాయం బట్టపొట్టకు సరిపోవడం తప్ప పొదుపు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే దీనికి కారణం.
Minister KTR | కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎన్ని అబద్ధాలు చెప్పినా బీజేపీకి తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. డబుల్ ఇంజిన్ ప్�