కేంద్రంలో నియంతృత్వ బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా 28 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి అంటేనే ప్రధానికి భయం పట్టుకుందని, అందుకే ఇండియా పేరును భారత్గా మార్చాలని ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్�
SMART METER PROGRAMME |ఎవుసం బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టొద్దని సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారుతో కొట్లాడారు. ‘స్మార్ట్ మీటర్' ఓ విఫల ప్రాజెక్టు అని, రైతును నష్టపరిచేందుకే తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇప�
మణిపూర్ సంక్షోభంపై ప్రధాని మోదీ తీరు ప్రతిపక్ష నాయకులకే కాదు, ఆ రాష్ట్ర బీజేపీ నాయకులకు సైతం మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో హింస నేపథ్యంలో మణిపూర్ అధికార, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రధాని మోదీ అపాయింట�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో కేంద్ర మంత్రులను, ఎంపీలను బీజేపీ బరిలోకి దింపుతున్నది. రాజస్థాన్లో అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించింది. 41 మందితో కూడిన లిస్టులో ఏడుగురు ఎంపీలు ఉన్నారు.
Israel-Hamas War | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్ (Israel)కు భారత్ (India) మద్దతు తెలిపింది. ఇజ్రాయెల్పై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు.
2014లో నరేంద్ర మోదీ ఏం చెప్పారు? అధిక కాలం పాలించిన కాంగ్రెస్ నేతలు విదేశాల్లో దాచుకున్న నల్లధనం తీసుకువచ్చి ప్రతీ భారతీయుడికి 15 లక్షలు ఇస్తామనీ, అందరినీ బ్యాంకు ఖాతాలు తెరిచి సిద్ధంగా ఉండమనీ చెప్పారు.
మణిపూర్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగుల గుంపు కుకీ సామాజికవర్గానికి చెందిన యువకుడ్ని సజీవ దహనం చేసింది. దీనికంటే ముందు అతడ్ని తీవ్రంగా కొట్టి..గాయపర్చినట్టు తెలిసింది.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా మూడోసారి విజయం సాధించడం, కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
ప్రవాస భారతీయులు సొంత గడ్డపై, విదేశాల్లో చేపడుతున్న రాజకీయ కార్యకలాపాలు భారత దౌత్య వ్యవస్థకు పరీక్షగా మారుతున్నాయి. విదేశాల్లో స్థిరపడిన మోదీ అనుకూల భారతీయుల నుంచి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్త�
‘తెలంగాణకు గత తొమ్మిదేండ్లలో లక్షల కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రమే చేసింది.’ అనేక వేదికలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పిన మాటలివి. ఊకదంపుడు ఉపన్యాసాలు, మాయా మశ్చీంద్రలు మోదీ�
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండే అంశాలతో ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షే మం గురించి మాట్లాడితే ప్రయోజనం లేదని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. 2014తో పోల్చితే
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుంటాయ్.. కానీ దేశంలో పెట్రో ధరలు పెరుగుతుంటాయి.. ఎందుకంటే అప్పుడు ఎన్నికలుండవ్. ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీస్తే తామేం చేస్తాం.