National Games | గోవాలో రేపు (గురువారం) జాతీయ క్రీడల సంరంభం మొదలు కానుంది. గోవా రాష్ట్రం జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. గోవాలోని ఐదు ప్రధాన నగరాల్లో రెండేసి ప్రదేశాల చొప్పున మొత్తం 10 ప్రాంతాల్లో ఈ 37వ ఎడి�
బీజేపీపాలిత గుజరాత్లో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జి కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణంపాలయ్యారు. బనస్కాంత జిల్లా పాలన్పుర్లో సోమవారం ఈ ఘటన జరిగింది.
స్పిన్ మాంత్రికుడు, భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) సోమవారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బేడీ సోమవారం తుది శ్వాస విడిచారు. జాతీయ జట్టు తరఫున 67 టెస్టులు, 10 వన్డేలు ఆడిన బేడీ.. సుదీర్ఘ ఫ
ఎన్నికల ముందర రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటున్నది. దేశవ్యాప్తంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని ఇటీవల సైన్యానికి ఆదే
జాతీయపార్టీగా ఉన్న కాంగ్రెస్కు మాత్రమే రాష్ర్టానికొక ఎజెండా ఉన్నదని, ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే అక్కడ కొత్త రాగం అందుకుంటదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఒక రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు, మరో రా�
ఎన్నికల ముంగిట ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రధాని మోదీ ఆరాటపడుతున్నారు. ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి.. ఢిల్లీ, గుజరాత్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం మీద జరుగుతున్
నమోఘాట్, నమో స్టేడియం (నరేంద్రమోదీ స్టేడియం).. ఇప్పుడు నమోభారత్ రైలు.. అన్నింటికీ ప్రధాని మోదీ పేర్లు పెట్టడంపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తంచేస్తున్నాయి. దేశ మొదటి ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవ�
Namo Bharat: హై స్పీడ్ నమో భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మధ్య రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్) కారిడార్లో ఆ రైలును స్టార్ట్ చేశారు. ర్యాపిడ్ఎక్స్ ట్�
కేసీఆర్ అంటే ఒక శక్తి. నాలుగున్నర కోట్ల ప్రజల గొంతుకలను ఒకటి చేసి, ఊరు వాడను ఏకం చేసిన ప్రజానాయకుడు. తన ప్రాణాలను అడ్డుపెట్టి ఢిల్లీ ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణను సాధించిన మహాశక్తి కేసీఆర్. సాధించిన రాష
సామాన్యుల ముక్కుపిండి ఇచ్చిన అప్పుల్ని వసూలు చేసుకుంటున్న బ్యాంకులు.. కార్పొరేట్ల దగ్గర మాత్రం సైలెంటైపోతున్నాయి. ఏకంగా లక్షల కోట్ల రూపాయలనే రైటాఫ్ చేసేస్తున్నాయి. ప్రస్తుత నరేంద్ర మోదీ సర్కారు హయాంల
పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు బిజినెస్మన్ దర్శన్ హీరానందానీ గురువారం గట్టి షాక్ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టా�
కేశూభాయ్ పటేల్ మీద ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొని గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని దొడ్డిదారిన కైవసం చేసుకున్నారు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. అనేక కల్పనలు సృష్టించి అభివృద్ధి, ఆర్థిక వ్యవస