CM KCR | ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని.. విద్యుత్ సంస్కరణల పేరుతో మోటర్లకు మీటర్లు పెట్టి ముక్కుపిండి పైసలు వసూలు చేయాలంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. బాల్కొండ సభలో కేంద్�
CM KCR | దేశంలో దళితులపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీదే బాధ్యత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో దళితుల పరిస్థితి �
ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటతప్పింది. ఫలితంగా గతంలో ఎన్నడూ చూడని రీతిలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయింది.
ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలనలో 2023 జూలై నాటికి కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుద్యోగిత రేటు పెరుగుతూ పోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం నేటికి దేశంలో నిరుద్యోగిత రేట�
దేశవ్యాప్తంగా విపక్ష నేతల యాపిల్ ఫోన్లకు హ్యాకింగ్ హెచ్చరికలు రావడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ప్రభుత్వం తమపై ఓ కన్నేసి ఉంచిందని, తమ ఫోన్ల సంభాషణలు చెవియొగ్గి వింటున్నదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నా
CM KCR | ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అసెంబ్లీ గడప తొక్కనివ్వమని మాట్లాడుతున్నారని.. అసెంబ్లీకి పంపేది మీరా? ఆ సన్నాసుల అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలు పాల�
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందంటూ సీఎం కేసీఆర్ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే హరిప్రియ నా�
Hacking | పెగాసస్ స్పైవేర్ ( Pegasus Spyware ) వివాదం మరువకముందే దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపింది. గతంలో పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్�
PM Modi |‘భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమని చిన్నప్పటి నుంచి చదువుకున్నా. ఉద్యోగం చేస్తున్నప్పుడూ అదే వింటున్నా. అభివృద్ధి చెందిన దేశంగా ఇంకెప్పుడు మారుతుంది?’ అంటూ ఓ తెలుగు సినిమాలో హీరో ఆగ్రహం వ్యక్తం చే�
దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రధాని మోదీ యువతను నమ్మించి మోసం చేశారని, భారతదేశమే బేరోజ్గార్ మేళాగా మారిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
ప్రజల హక్కుల గురించి మాట్లాడే మేధావులు సర్వసాధారణంగా మధ్య తరగతివారు, ఎగువ మధ్య తరగతివారు అయి ఉంటారు. మధ్య తరగతి నుంచి వచ్చేవారు స్వయంగా జీవిత సమస్యలను ఎదుర్కొన్నవారు అయి ఉంటారు. ఆ కారణంగా ప్రజల సమస్యలు, హ
Adani Group | ‘దేశ ప్రాదేశిక జలాల రక్షణలో కీలకంగా వ్యవహరించే పోర్టులు గంపగుత్తగా ఓ ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉండటం ఎంతమాత్రం మంచిది కాదు. దీంతో దేశ భద్రతే ప్రమాదంలో పడొచ్చు’..