Dwarka Expressway: హర్యానాలోని ద్వారకా ఎక్స్ప్రెస్వేను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని ద్వారా ఎన్హెచ్-28 రూట్లో ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వరకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ద్వారక ఎక్స్�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. గోయల్ రాజీనామాకు కారణంపై ప్రతిపక్షాలు బీజేపీ లక్ష్యంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
భర్తలు ప్రధాని నరేంద్ర మోదీ పేరు జపిస్తే వారికి రాత్రి భోజనం పెట్టొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో మహిళా సమ్మాన్ సమారోహ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Vande Bharat Express | సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో కొత్తగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనున్నది. ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Kejriwal | ఢిల్లీలో చాలా మంది పురుషులు మోదీ జపం చేస్తున్నారని, అలాంటి వారికి అన్నం పెట్టొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళా ఓటర్లను కోరారు. నిన్న ఢిల్లీలో నిర్వహించిన మహిళా సమ్మన్ సమరోహ్
సార్వత్రిక ఎన్నికల ప్రకటనపై ఇప్పటికే పలు ఊహాగానాలు వె లువడుతున్నాయి. నేడో రేపో షెడ్యూల్ వెలువడుతుందని చాలామంది భావిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం గా ఉన్న జమ్ము, కశ్మీర్లో భారత ఎన్నికల సం ఘం ఈనెల 11 ను�
భారత్-చైనా సరిహద్దుల్లోని తూర్పు సెక్టార్లో నిర్మించిన వ్యూహాత్మక సేలా టన్నెల్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. అరుణాల్ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో నిర్వహించిన ‘వికసిత్ భారత్, వికసిత్ నార
Revanth Reddy | ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తులు పెట్టుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రధాని మోదీకి పొత్తు ఎందుకు అన�
PM Modi | ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం గత ఐదేండ్లలో చేసిన అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి 20 ఏండ్లు పట్టేదని మోదీ ఎద్దేవా చేశారు. ఇవాళ అ�
Sela Tunnel | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సేలా టన్నెల్ (Sela Tunnel)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శనివారం ప్రారంభించారు.
ప్రధాని మోదీ (PM Modi) అస్సాంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం కజిరంగ నేషనల్ పార్ట, టైగర్ రిజర్వ్ను సందర్శించారు. అక్కడ ఏనుగుపై ఎక్కి సవారీ చేశారు. జీవు సఫారీ చేశారు.
సమాజ సేవకురాలు, రచయిత్రి సుధామూర్తిని రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి ముర్ము శుక్రవారం నామినేట్ చేశారు. వివిధ రంగాల్లో ఆమె చేసిన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను తగ్గించింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్పై రూ.100 తగ్గిస్తున్నట్టు ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.