1994 జూన్ 7న పిడికెడు మందితో మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) ను స్థాపించారు. మనదేశ సామాజిక సంక్లిష్ట కుల వ్యవస్థలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గత మూడు దశాబ్దాలు�
మాదిగల చిరకాల కోరిక, న్యాయమైన వర్గీకరణ డిమాండ్ను పదేండ్లుగా పట్టించుకోని బీజేపీ.. ఎన్నికల్లో లబ్ధి కోసమే టాస్క్ఫోర్స్ కమిటీ అంటూ కొత్త నాటకానికి తెరలేపిందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగప�
గిరిజనులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగా పరిగణిస్తే తాము మాత్రం వారి సంక్షేమానికి పాటుపడతామని ప్రధాని నరేంద్ర మోదీ (Madhya Pradesh Polls) అన్నారు.
తెలంగాణలో బీజేపీని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి కృష్ణ చెప్పారు. రాష్ట్రంలో కుల, మతాల మధ్య అలజడికి ప్రధాని మోదీ కుట్ర పన్నారని మండిపడ్డారు.
వచ్చే పదిహేను రోజుల్లో చాలా కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) హెచ్చరించారు. కాళేశ్వరం మునిగిపోతుందని ఒకాయన, బ్యారేజీ కొట్టుకుపోయిందని మరొకాయన అంటాడని విమర్శించారు.
కేంద్రం ప్రతి చిన్నా, పెద్దా పనికి కన్సల్టెన్సీలపైనే ఆధారపడుతున్నది. ఏటా వాటికి వందలాది కోట్ల రూపాయలను ఫీజుగా సమర్పించుకుంటున్నది. ‘ద ఇండియన్ ఎక్స్ప్రెస్' సమాచార హక్కు చట్టం ద్వారా దీనికి సంబంధించి�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలవేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నానా తంటాలు పడుతున్నది. ఆయా రాష్ర్టాల్లో అధికారం కైవసం చేసుకునేందుకు ‘ఆపద మొక్కుల’ను నమ్ముకున్నారని తెలుస్తున్నది. ఎన్నికల ప్ర�
మాదిగల విశ్వరూప సభలో ప్రధా ని మోదీకి ఊహించని షాక్ తగిలింది. ప్రధాని మోదీ మాట్లాడుతుండగా ఓ యువతి విద్యుత్తు లైట్ల స్టాండ్ను ఎక్కి మరీ నిరసన తెలిపింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీజేపీ టికెట్ తుల ఉమకు ఇచ్చి.. చెన్నమనేని వికాస్రావుకు బీ-ఫామ్ ఇవ్వడంపై కుర్మ యువ చైతన్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాదిగ జాతిని మంద కృష్ణమాదిగ బీజేపీకి తాకట్టు పెట్టారని రాష్ట్ర దళిత సంఘాల ఐక్య వేదిక ఆరోపించింది. వేదిక అధ్యక్షుడు పీ గెల్వయ్య, ఉపాధ్యక్షులు ఆర్కే బాబు, గాలపల్లి శంకర్, జాకీ, జిల్లా అధ్యక్షుడు రెడపాక రామ
ప్రధాని మోదీ మాదిగలను మళ్లీ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ హామీ ఇస్తారని మాదిగల సభ పెడితే మోదీ వర్గీకరణ ఊసెత్తకుండా రాజకీయ ఉపన్యాస