Chandra Mohan | తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. సినీ ప్రపంచానికి అతను ఒక తేజస్సు అని కొనియాడారు. ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియాలో ఒక ప్రకట
ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీయే (PM Modi) .. ఈ మాట అన్నది ఎవరో కాదు ఆ పార్టీ నాయకులు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు (MP Soyam Bapu Rao).
ప్రధాని మోదీ (PM Modi) మరోసారి హైదరాబాద్కు వస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో (Parade grounds) నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అన్నదాతలు ఎరువుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఎరువు బస్తా కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద భారీ క్యూలల్లో పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు.
ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర దర్యాప్తు సంస్థను(సీబీఐని) ఉసిగొల్పుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ సర్కారు.. సుప్రీంకోర్టు ముందు కీలక వాదనలు చేసింది. సీబీఐ స్వతంత్ర సంస్థ అని, దానిపై కేంద్రానికి ఎలాంటి న
వచ్చే ఎన్నికల్లో గెలిచి నిలిచేది మనమేనని, డిసెంబరు మొదటి వారంలో ఇక్కడే విజయోత్సవసభ నిర్వహించుకుందామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తాము చేసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, భవిష్యత్తులో మ�
ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిక్స్ కొట్టి రాష్ట్రంలో హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించి ‘ఎలక్షన్ వరల్డ్ కప్' గెలుస్తామన�
బీఆర్ఎస్ ఒత్తిడికి కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి తలొగ్గిందా? ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నిర్ణయించిందా? ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నదా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఎస్సీ వర్గీకర
‘రాహుల్ గాంధీ గారు... ప్రజలు మీకు అధికారం అప్పగిస్తారని ఎలా అనుకుంటున్నారు?’
‘దేశాన్ని పాలిస్తున్న మోదీ కన్నా నేను తెలివైన వాడిని, అందుకే ప్రజలు మోదీని దించేసి నాకు అధికారం అప్పగిస్తారు.’
పచ్చటి పొలాలు, అలుగు పారుతున్న చెరువులు, ఆనందపడుతున్న రైతులు, శుభ్రంగా ఉన్న పల్లెలు, సంతోషపడుతున్న అక్కడి వృత్తికారులు, అద్భుతమైన ఆదాయం-బహుశా స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఇంతటి అభ్యున్నతి చూసి ఉండం. కనీస �
తెలంగాణ ప్రజలకు బీసీ ముఖ్యమంత్రి పదవి కంటే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లే ముఖ్యమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు.
Digvijaya Singh | ప్రధాని నరేంద్రమోదీ (Naredra Modi) పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ (Digvijay Singh) ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ (OBCs) మోసం చేసిందంటూ ప్రధాని మోదీ ఆరోపణలు చేయడంపై డిగ్గీ రాజా మండిపడ్డారు.
EPFO | రిటైర్డు ఉద్యోగులపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అర్హులైనవారికి అధిక పింఛన్పై పెన్షన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించ�