డీప్ఫేక్ వీడియోల బాధితుల జాబితాలో ప్రధాని మోదీ చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. కృత్రిమ మేధ(ఏఐ)ను ఈ విధంగా దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళనకరమన్నారు.
Deepfake Videos | డీప్ఫేక్ వీడియోస్ (Deepfake Videos).. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో డీప్ఫేక్ వీడియోల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు.
PM Modi: చర్చల ద్వారా ఇజ్రాయిల్, హమాస్ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సౌత్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఆ యుద్ధంలో మృతిచెందిన వారికి ఆయన నివాళి అ�
World Cup Final | ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final)కు చేరింది. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ ( Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ - ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ పోర�
Free Ration | ఉచిత రేషన్ పంపిణీ (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో ఐదేండ్ల పాటు అమలుజేస్తామని ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఆయన మాటలు అంతా ఉత్
ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో అంతిమంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్లో విశ్వరూప మహాసభను భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏర్పాటు చేయించటం చరిత్రలో చెరగని ఒకమైలు రాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి అధికారం చేపట్టి, దక్షిణ భారతదేశంలో ఓ బలమైన శక్తిగా భవిష్యత్తు లో భారతదేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నది. ఒకవేళ అదే గనుక జరిగితే తెలంగాణలో, అటు దేశంలో తమ ఆ�
ఉచిత రేషన్ పంపిణీ (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో ఐదేండ్ల పాటు అమలుజేస్తామని ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా ప్రకటించారు.
K.Laxman | చెప్పేటోనికి వినేటోడు లోకువ అని పెద్దలుఊరికే అన్లేదు. డబుల్ ఇంజిన్ పార్టీ నేతలకు ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. వీళ్లు చెప్పేవి వింటే అసలు ఈ నాయకులు సోయి ఉండే మాట్లాడుతున్నారా? అనే అనుమానం కలగకమాన�
Madhya Pradesh Elections | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో బుధవారం సాయంత్రంతో ప్రచారం పర్వం ముగిసింది. 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా శుక్రవారం పోలింగ్ జరుగనున్నది.
ప్రధాని మోదీకి ఆప్తుడు గౌతం అదానీ సోదరుడు.. వినోద్ అదానీ సైప్రస్లో పలు ఆఫ్షోర్ కంపెనీలు నడుపుతున్నాడని, 66 మంది భారతీయ వ్యాపారవేత్తలకు సైప్రస్ ‘గోల్డెన్ పాస్పోర్ట్' లభించిందని ఆంగ్ల దినపత్రిక తా�
Gautam Adani | ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుంగు మిత్రుడు గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం ఎంతగా సాగిలపడిందనేదానికి మరో రుజువు బయటకొచ్చింది. అదానీ గ్రూప్లోని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్)కు ప్రధాన సల�
PM Modi |దేశంలోని అన్ని రాజ్యాంగ, స్వయంప్రతిపత్తి సంస్థలను కేంద్రంలోని మోదీ సర్కారు భ్రష్టుపట్టిస్తున్నది. న్యాయవ్యవస్థ నుంచి దర్యాప్తు సంస్థల వరకు, గవర్నర్ల వ్యవస్థ నుంచి కాగ్ వరకు అన్ని వ్యవస్థల స్వతంత్�