Inspiration | కాలం ఆమె మీద కత్తి గట్టింది. భర్త మరణించాడు. ఆధారం కరువైంది. మరుక్షణం నుంచీ ఆమె గొంతు మీద పదునైన ఆకలి కత్తి, బాధ్యతల కత్తి.. వేలాడుతూనే ఉన్నాయి. కాలంతో కత్తి యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితులూ ఏర్పడ�
SC Classification | ఎస్సీ వర్గీకరణపై (SC Classification) కేంద్రం ముందడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు.
విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. అయోధ్య జిల్లాలో యూపీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ (ATS) పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
దేశ రాజధాని నగరంలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథులుగా 1,500 మంది రైతు దంపతులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవాలకు �
కేంద్రం, రాష్ర్టాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటేనే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుందని తరుచూ వల్లెవేసే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ర్టాల హక్కులను కాలరాయాలనుకొన్నారా? రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా దెబ్బకొట్
Ram Mandir Latest Photos | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
Ayodhya Ram Mandir | రామ్లల్లా ప్రాణప్రతిష్టకు ముందు శ్రీరామ జన్మభూమి ఆలయం (Ayodhya Ram Mandir)పై రూపొందించిన స్మారక పోస్టల్ స్టాంప్లను (postage stamps) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు విడుదల చేశారు.
గత పదేండ్లుగా దేశం లోపల ఆర్థికస్థితి నాగలోకానికి (పాతాళానికి), భారతదేశ ప్రచార ప్రతిష్ఠ నాకలోకానికి (స్వర్గానికి) పరస్పర వ్యతిరేక దిశల్లో సాగుతున్నాయి. దేశంలో ఉన్నవాళ్లలో రైతుల కష్టాలు, నిరుద్యోగుల ఆవేదన
Rahul Gandhi : ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్పలు చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అలక్ష్యం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
Ayodhya | అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన భోలా దాస్ అనే వ్యక్తి ఈ పిటిషన్ను దా