PM Kisan | ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద ప్రస్తుతం ఏడాదికి అందజేస్తున్న 6 వేల రూపాయల సహాయాన్ని పెంచే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం లో
PM Modi: శీతాకాలం ఆసల్యమైనా.. దేశంలో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయన్నారు. మహిళలు, యువత, రైతులు, పేదల పక�
Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాలు గెలుచుకోవడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. తమకు మద్దతు పలికిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.
మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. తన ప్రభుత్వ అజెండా అయిన ఆత్మ నిర్భర భారత్ సాధించిన విజయంగా ఎన్నికల ఫలితాలను అభివర్ణించారు. ఈ హ్యాట్రిక్ గెలుపు 2
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. అదే ట్వీట్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పోస్టు చేశారు.
Digvijaya Singh | తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు రేపు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాంతో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఓడెదెవరు..? గెలిచేదెవరు..? అనే విషయంలో తీవ్ర ఉ�
Ayodhya Ram Temple | యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో చేపట్టిన రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మ
గ్లోబల్ డిమాండ్ తగ్గిపోవడంతో అనేక కంపెనీలు ఫ్రెషర్స్ను తీసుకోవడం నిలిపివేశాయి. వాటిలో ఇన్పోసిస్, విప్రో వంటి టెక్ దిగ్గజాలు ఉండటం గమనార్హం. మన దేశానికి ఉపాధి కల్పించే రంగాల్లో ఐటీ వాటా 7.5 శాతం వరకు �
దుబాయ్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు కాప్ 18లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రతిపాదన చేశారు. 2028లో జరిగే వాతావరణ సదస్సు కాప్33కి భారత్ ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రకటించారు.
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన కాప్28 సదస్సు (వాతావరణ మార్పుల సదస్సు) కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగ�