PM Modi | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. కొందరు యువకులు పార్లమెంట్లో చొరబడి గందరగోళం సృష్టించడం దురదృష్ణకరమైన, ఆందోళనకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన తీవ్రతను ఏమాత్రం త
హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ. అక్కడకు వెళ్లాలంటే మన రాష్ట్ర వాసులకు ప్రయాసే. కాశీకి రైళ్లు ఉన్నా.. ఇతర రూట్లలో అదనంగా 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి �
PM Modi | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ అయిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకొని ఓ రహస్య సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని అమెరికా వార్తాపత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్' ఓ పరిశోధనాత్మక కథనాన్ని వెలువరించింది.
హిందూ ప్రజలు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ. ఇప్పటికే తెలంగాణ మినహా పలు రాష్ర్టాల నుంచి నేరుగా కాశీకి వెళ్లడానికి రైళ్లు ఉన్నాయి.
Parliament security breach | భద్రతా ఉల్లంఘన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కారణం నిరుద్యోగమని ఆయన అభిప్రాయపడ్డారు.
Diamond Hub | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన ‘సూరత్ డైమండ్ బోర్స్’ (Surat Diamond Bourse) భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రేపు (డిసెంబర్ 17న) ప్రారంభించనున్నారు.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మళ్లీ వివాదం రేగుతున్నది. ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు 2016లో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో అక్రమాలు చో
రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్లోని చరిత్రాత్మక ఆల్బర్ట్ హాల్ ఎదురుగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంగా భజన్లాల్తో పాటు డిప్యూటీ సీఎంలుగా దియా క�
పార్లమెంటులోకి దుండగుల చొరబాటుపై పార్లమెంటు ఉభయ సభలు గురువారం అట్టుడికాయి. భద్రతా లోపాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటనలు చేయాలని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి డిమాండ్ చేయటంతో సభా
పార్లమెంట్లో బుధవారం స్మోక్ బాంబుల ద్వారా సృష్టించిన అలజడికి ప్రధాన సూత్రధారి అయిన లలిత్ ఝాను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ ఘటన తర్వాత తప్పించుకుని తిరుగుతున్న కోల్కతాకు చెందిన ఈ టీచర్ను
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం 100 రోజులు పని కల్పించాల్సి ఉన్నది. ఇందుకు విరుద్ధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 42 రోజులే పని కల్పించడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యా
Airport | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 25న ప్రారంభంకానున్నది. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన సందర్భంగా ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నా�