ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రశంసలు గుప్పించారు. ఆత్మనిర్భర్ భారత్ దేశంలో 60 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిందని అన
జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్ష ఎన్నికపై రగడ కొనసాగుతూనే ఉన్నది. బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ సన్నిహితుడైన సంజయ్సింగ్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ఇప్పటికే సాక్షి మాలిక్ తన కెరీర్కు వీ
Hijab Ban | హిజాబ్ నిషేధంపై ప్రకటన చేసిన 24 గంటలు గడవకముందే సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నారు. తాను అలాంటి ప్రకటన చేయలేదని, అధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని శనివారం ప
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ (PM Modi)పై పోటీ చేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకురాలు (BJP Leader) అగ్నిమిత్ర పాల్ (Agnimitra Paul) సవాల్
తనపై సర్వీసు సమయంలో పలు సందర్భాల్లో పలువురు న్యాయమూర్తులు, లాయర్లు వేధింపులకు పాల్పడ్డారని, వారిపై ఫిర్యాదులు చేసిన ఫలితంగా తాను ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చిందని రాజస్థాన్కు చెందిన ఎలిజా గుప్తా అన
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను అనుకరిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రి చేయడాన్ని రాష్ట్రపతి, ప్రధానితో పాటు వివిధ పార్టీలు తప్పుబట్టాయి. కానీ ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగ�
ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసి, ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుకుండా బీజేపీ మరోసారి మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆవేదన వ్�
MRPS | ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసి, ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మరోసారి మాదిగలను బీజేపీ మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్�
Republic Day | వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వ�
Bajrang Punia: బజరంగ్ పునియా కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగివ్వడంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ నిర్ణయం పూర్తిగా....
ప్రధానిపై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)ని ఢిల్లీ హైకోర్టు గురువారం కోరింది. భరత్ నాగర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (ప
కేరళ సీఎం పినరాయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మధ్య మాటలు తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ఆరిఫ్పై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి విజయన్ ఫిర్యాదు చేశారు.