టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేసిన విధానం బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ‘ఎంపీలు తమ గొంతును స్వేచ్ఛగా వినిపించాలి. ఇది హుందాగా, పార్లమెంట్ నిబంధనలకు లోబడి ఉండాలి’ అని తెలిప�
Priyanka Gandhi | వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఇదే సమావేశంలో ప్రియాంక గాంధీ పోటీ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. వారణాసి నియోజకవర్గం నుంచి మోదీపై ప్ర�
PM Modi | డీప్ఫేక్ వీడియోలు, ఫొటోలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి స్పందించారు. కొత్త టెక్నాలజీతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
భద్రతా ఉల్లంఘన ఘటన పార్లమెంటును కుదిపేస్తున్నది. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటన చేయాలని ఉభయసభల్లో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. అయితే ఆందోళన చేపడుతున్న విపక్ష ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం సస
PM Modi | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో �
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదక చెబుతున్నది. ఇటీవల విడుదలైన ఆ నివేదిక ప్రకారం 2014-2022 మధ్యలో 1,00,4
రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వచ్చే ఏడాది జనవరిలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదు.
వరుసగా మూడోసారి అధికారం చేపట్టి, భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని, దేశ ప్రజలకు ఇదే నా గ్యారంటీ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
మోదీ 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు అల్లరి మూకలకు గట్టి గుణపాఠం చెప్పారని, అప్పటి నుంచి రాష్ట్రంలో అల్లర్లకు ఎవరూ సాహసించలేదని అమిత్ షా చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రారంభించారు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్తో కలిసి స్వరవేద మహామందిర్కు ప్రారంభోత్సవం చేశారు.
PM Modi | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. కొందరు యువకులు పార్లమెంట్లో చొరబడి గందరగోళం సృష్టించడం దురదృష్ణకరమైన, ఆందోళనకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన తీవ్రతను ఏమాత్రం త