Ayodhya | అయోధ్య (Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్లోని రైల్వే స్టేషన్ (Ayodhya Train Station) పేరు మార్చింది.
రాష్ట్ర విభజన చట్టంలో లేకపోయినా బీబీనగర్ ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను బీఆర్ఎస్ సర్కార్ నాడు కొట్లాది సాధించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశా�
త్వరలో ప్రారంభం కానున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కనీస చార్జీని రూ.35గా రైల్వే బోర్డు నిర్ణయించింది. 1 నుంచి 50 కిలోమీటర్లలోపు ఈ చార్జీని వసూలు చేస్తారు.
Vinod Kumar | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోదీ(PM Modi) కలవడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పై వివరించడం సంతోషమని మాజీ ఎ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిన్న లాజిక్ను మిస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. పదేండ్లలోనే అన్ని రంగాల్లో అద్భుతంగా ఎదిగిందనే పేరు ప్రఖ్యాతులు తెలం
పెండింగ్ నిధులు ఇప్పించి, తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హక్కులను, హామీలను త్వరితగతి
2036 Olympics Bid: అహ్మదాబాద్లో ఇప్పటికే లక్షా 30 వేల మంది సీటింగ్ కెపాజిటీ కలిగిన క్రికెట్ (నరేంద్ర మోడీ స్టేడియం) స్టేడియం ఉంది. కానీ ఒలింపిక్స్లో వందలాది క్రీడాంశాలను నిర్వహించేందుకు గాను నగరంలో అంతర్జాతీయ ప�
PM Modi : యూట్యూబ్లో ప్రధాని మోదీ సంచలనం నమోదు చేశారు. ఆయన వీడియోలకు ఫుల్ క్రేజీ పెరుగుతోంది. మోదీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారి సంఖ్య 2 కోట్లు దాటింది. ఇక వ్యూవ్స్ సంఖ్య కూడా 450 కోట్లు దాటింది. ప్రప
CM Revanth | ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణల విలువ రూ.4,30,336 కోట్లుగా ఉన్నది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తదితరులను కలువనున్
ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ప్రధాని పదవికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేరును టీఎంసీ అధినేత్రి మమత ప్రతిపాదించగా, ఇప్పుడు దానికి కౌంటర్గా ప్రధాని మోదీని ఓడించాలంటే నితీశ్ కుమార్లాంటి మ�
ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రశంసలు గుప్పించారు. ఆత్మనిర్భర్ భారత్ దేశంలో 60 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిందని అన