Ayodhya Ram Mandir | 2500 ఏండ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం.. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ ఆలయం.. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం... ఇవన్నీ అయోధ్యల
PM Modi : తీర్థయాత్రలకు మన దేశం పెట్టింది పేరు అని, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు దైవ యాత్రలు చేపడుతుంటారని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్యలో ఇవాళ వాల్మీకి ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన తర్వా�
PM Modi: ప్రపంచం అంతా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాముడికి ఇప్పుడు పక్కా ఇళ్లు వచ్చిందన్నారు. తమ సర్కారు 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు కట్టించిందన్నారు.
Valmiki Airport : అయోధ్యలో వాల్మీకి ఎయిర్పోర్టు ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఇవాళ ఆ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. తొలి ఫ్లయిట్ ఢిల్లీ నుంచి అయోధ్యకు బయలుదేరింది. జనవరి 22వ తేదీన రామాలయాన్ని ఓపెన్ చేయ�
Ayodhya Dham Railway Station: అయోధ్యలో పునర్ నిర్మించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ను ఇవాళ ప్రధాని మోదీ ఓపెన్ చేశారు. ఆ తర్వాత వందేభారత్, అమృత్ భారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగ�
Indian Navy | ఇండియన్ నేవీకి చెందిన అడ్మిరల్స్ భుజాలపై ధరించే ఎపాలెట్ల డిజైన్లో మార్పు చేశారు. కొత్త డిజైన్ను ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్రను ఇస్పైర్గా తీసుకొని రూపొందించారు. ఇండియన్ నేవీ డే సందర్భంగా ఎ�
కేంద్రంలో మోదీ సర్కార్ విధానాల్ని నిరసిస్తూ వచ్చే ఏడాది జనవరి 26న ట్రాక్టర్లతో రైతులు పరేడ్ నిర్వహిస్తారని రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) ప్రకటించింది.
ప్రతి ఔషధానికి కాలపరిమితి ఉన్నట్టే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న ఎక్స్పైరీ డేట్ ముగిసిందని, దేశంలో ఇకపై ఆ మందు పనిచేయదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. గురువారం నాగ్పూర్లో నిర�
అయోధ్యకు వచ్చే భక్తుల కోసం స్థానిక రామాలయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, మరిన్ని సౌకర్యాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్
ప్రతిష్ఠాత్మక 109వ ఇండియ న్ సైన్స్ కాంగ్రెస్కు హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. 2024లో నిర్వహించే ఈ సైన్స్ కాంగ్రెస్కు నగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) అతిథ్యం ఇవ్వనున్�
Ayodhya Dham | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో ఇటీవల పునరుద్ధించిన అయోధ్య ధామ్ జంక్షన్ రంగురంగుల కాంతుల్లో తళుకులీనుతున్నది. ఈ నెల 30న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ రైల్వే జంక్షన్ను ప్రారంభించనున్నారు. �