మాల్దీవుల వివాదం నేపధ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచారు. ఇతర దేశం ప్రధానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
PM Modi: మాజీ ఎంపీ సురేశ్ గోపి కూతురు భాగ్య పెళ్లికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈనెల 17వ తేదీన గురువయూర్లో ఆ వేడుక జరగనున్నది. హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆ పెళ్లికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార
PM Modi | మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జసింటో నుయిషీతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు తదితర అంశాలపై వారు చర్చించారు. �
MATI | భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవ్స్ నేతలు చేసిన వ్యాఖ్యలను ‘మాల్దీవ్స్ అసోషియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (MATI)’ ఖండించింది. ప్రధాని మోదీపై వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ మేరక
ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల్ని భారత్ సీరియస్గా తీసుకుంది. ఆ దేశ డిప్యూటీ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సోమవారం దీనిపై వివరణ కోరుతూ భారత్లో మాల్దీవుల రాయబారి ఇబ�
2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పటివరకు ఉన్నటువంటి ఏఐబీపీ, ఆర్ఆర్ఆర్ వంటి పథకాలను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై)గా మార్చింది. పీఎంకేఎస్వై పథకం కింద చిన్న చిన్న నీటి పార�
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ సముద్రతీరంలో సేదదీరుతూ సాయం సంధ్య వైపు చూస్తున్న ఫొటో మీడియాలో వైరలైంది. అదే ఫొటో మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభానికి దారితీయడం గమనార్హం.
Mohamed Muizzu | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల లక్షద్వీప్లో పర్యటించడంపై మాల్దీవుల (Maldives) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. మాల్దీవులు ప్రభుత్వం కూడా నోరుజారిన మ�
Maldives | లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాల్దీవులతో ఇక్కడి పర్యాటకరంగాన్ని పోలుస్తున్నారు. ఈ క్రమంలో మాల్దీవుల మంత్రులతో పాటు పలువురు నేతలు ప్రధాని నరేంద్ర మ�
ప్రధాని నరేంద్ర మోదీపై (PM Modi) సోషల్ మీడియా వేదికగా ఇద్దరు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతరం మాల్దీవుల ప్రభుత్వం వారిని ఆదివారం సస్పెండ్ చేసింది.