Atal Setu : అటల్ సేతు బ్రిడ్జ్ను మోదీ ప్రారంభించారు. ముంబైలోని సముద్రంపై దీన్ని నిర్మించారు.ఈ బ్రిడ్జ్ పొడుగు 21 కిలోమీటర్లు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి నవీ ముంబై ఎయిర్పోర్ట్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. �
PM Modi: దేశమంతా రామజపంలో మునిగిపోతున్నది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు ఇంకా 11 రోజుల సమయమే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ఓ ఆడియా సందేశాన్ని రిలీజ్ చేశారు. 11 రోజుల పాటు ధార్మిక వేడు�
దేశంలో అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ముంబై-నవీముంబైని కలిపేలా నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) బ్రిడ్జిని ప్రధాని మోదీ ఈ నెల 12న జాతికి అంకితమివ్వనున్నారు.
ప్రధాని మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకొచ్చిన ‘స్టార్టప్ ఇండియా’ నిర్వీర్యమవుతున్నది. దేశీయ అంకుర సంస్థలకు వస్తున్న పెట్టుబడులు తగ్గుముఖం పడుతుండటమే దీనికి రుజువు.
మోదీ సర్కార్కు వ్యతిరేకంగా రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) సమరభేరి మోగించింది. లోక్సభ-2024 ఎన్నికల్లో మో దీ సర్కార్ ఓటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘జన జాగరణ్' ప్రచార ఉద్యమాన్ని చే
Have More Children | ఎక్కువ మంది పిల్లల్ని కనాలని (Have More Children) రాజస్థాన్కు చెందిన బీజేపీ మంత్రి బాబులాల్ ఖరాడీ ప్రజలను కోరారు. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ప్రధాని మోదీ వారి కోసం ఇళ్లు నిర్మిస్తారని చెప్పారు.
Gautam Adani: అదానీ కీలక ప్రకటన చేశారు. రాబోయే అయిదేళ్లలో గుజరాత్లో రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్లో 55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్
BJP | లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. నలుగురు మాజీ ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ తన క్యాబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు నేషనల్ మీ�
భారత్లో సెమికండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేదానిపై ప్రధానితో చర్చించాను. అహ్మదాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సనంద్ వద్ద 2.75 బిలియన్ డాలర్ల పెట్టుబడితో సెమికండక్టర్ ప్లాంట్ను నెలకొల్పబో