కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ కోరుతోంది. కేంద్ర నిధుల విడుదల కోరుతూ ఈనె 20న ప్రధాని నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర
ఎమ్మార్పీఎస్ మూడుదశాబ్దాలుగా తెలుగు రాష్ర్టాలే కాక దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీలను కూడగట్టుకుని ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తున్నది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతును కూడగడుతూ పార�
ఛత్తీస్గఢ్ కొత్త సీఎం ఎవరనే దానిపై వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. రాష్ర్టానికి నూతన సీఎంగా కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ ఆదివాసీ నేత విష్ణుదేవ్ సాయ్ని బీజేపీ ఎంపిక చేసింది.
పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13, 14 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని 76 శాతం మంది ప్రజలు సమర్థిస్తుండగా.. 18 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు.
PM Modi | యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సోనియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) సైతం సోనియాకు గ్రీటింగ్స్ తెలియజేశా�
రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో బీజేపీ గెలుపు తీరాలకు చేరి ఆరు రోజులు గడిచాయి. ఆయా రాష్ర్టాలతో పాటు ఎన్నికలు జరిగిన తెలంగాణ, మిజోరంలో ఇప్పటికే ప్రభుత్వాలు కొలువుదీరాయి.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు తెలిపారు.
PM Modi | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దవాఖానలో చేరిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. క�
Michuang Cyclone: మిగ్జాం తుఫాన్తో తమిళనాడు భారీగా నష్టపోయింది. అయితే తక్షణమే 5వేల కోట్లు ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఇవాళ ప్రధాని మోదీకి లేఖను రాశారు. నిన్న మధ్యాహ్నం బాపట్ల వద్ద ఆ తుఫాన్ తీరం �
PM Kisan | ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద ప్రస్తుతం ఏడాదికి అందజేస్తున్న 6 వేల రూపాయల సహాయాన్ని పెంచే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం లో