ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయో లేదో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) వినియోగదారులకు షాకిచ్చింది. ఓటింగ్ శాతానికి సంబంధించిన తుది సమాచారం రాకముందే ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinde
ఎన్నికల వేళ కేంద్రంలోని మోదీ సర్కారు తాయిలాలు ప్రకటించింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీలకు) డ్రోన్లను అందించాలని నిర్ణయించింది. అలాగే పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేండ్లు పొడిగించింది.
మహారాష్ల్రలో తమ భాగస్వామ్య పక్షాలకు బీజేపీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలలో సీట్ల పంపకం గురించి కూటమి పార్టీలతో ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరకపోయినా 48 స్థానాల్లో 26 సీట్లలో తాము పోటీ చేస్తామని
అమెరికా నుంచి అధిక ధరకు ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుపై తీవ్ర విమర్శలు వస్తున్నా కేంద్రంలోని మోదీ సర్కారు వెనక్కు తగ్గడం లేదు. అమెరికా రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థ జనరల్ అటామిక్స్ (జీఏ) నుంచి ఎంక్యూ-9బీ రకాన
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రధాని మోదీ (PM Modi) దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసిన ప్రధానికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు �
భారత్లోని ఉన్నత కుటుంబాలు విదేశాల్లో పెండ్లి వేడుకలు నిర్వహించుకోవటాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. వివాహ వేడుకలు, కొనుగోళ్లను దేశీయంగా చేపట్టడం ద్వారా ‘వోకల్ ఫర్ లోకల్' మద్దతు ఇచ్చినట్టవుతుందని �
వర్గీకరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మరోసారి మోసం చేస్తున్నదని మాదిగ రాజకీయ పోరాట సమితి అనుబంధ సంస్థ మాదిగ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేశ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక
గత ఏడాది జనవరిలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకొన్న భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి మరో ఆరుగురు పోలీస్ అధికారులపై ఆ రాష్ట్ర హోంశాఖ ఆదివారం వేటు వేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి చేసింది ఏమీ లేదని, ఇప్పటి వరకు రాష్ట్ర సంక్షేమాన్ని పట్టించుకోని ఆ పార్టీల జాతీయ నాయకులు అందరూ కలిసి సీఎం కేసీఆర్పై దండయాత్ర చేస్త�
జాతీయ పార్టీల నేతలంగా తెలంగాణపై కన్నేశారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కేంద్ర నాయకత్వం దండయాత్ర చేస్తున్నదని విమ�
రాష్ర్టానికి ఒక్క రూపాయి నిధులివ్వని ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మహేశ్వరం నియోజకవ
దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ అతిపెద్ద మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ�