కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయని బీజేపీ నేడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ�
ఆయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిర నిర్మాణంలో రాముని ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఖరారైంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి.
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ టెలికం రిలయన్స్ జియో శాటిలైట్ ఆధారిత ఫైబర్ సర్వీసెస్ను విజయవంతంగా అమలు చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సదుపాయం లేని గ్రామాలకు వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అం�
రాజకీయ నాయకులు మాట్లాడే తీరే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అనాలోచితంగా మాట్లాడేవారికి ప్రజల్లో కనీస గౌరవం దక్కదు. అనుభవం, పరిపక్వత, వ్యూహాత్మకంగా ఆలోచించడం, పాలించే సామర్థ్యం, ఉన్నది ఉన్నట్టుగా, లేని
ప్రత్యేక జెండా, రాజ్యాంగం కోసం తాము చేస్తున్న డిమాండ్లను అంగీకరించాల్సిందేనని ఎన్ఎస్సీఎన్-ఐఎం(నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఇసాక్-ముయివా) సిద్ధాంతకర్త ఆర్హెచ్ రాయ్సింగ్ కేంద్ర
MK Stalin | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని మార్చవద్దని సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. లోక్సభ ఎన్నికల వరకు కొనసాగనివ్వాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చురకలు వేశారు. గవర్నర్ తన వ్యాఖ్యలతో �
గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన విధిస్తూ ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రైవేట్ సంస్థ దోహ్రా గ్లోబల్ టెక్నాలజీస్, కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచ�
మహువా మొయిత్రా ఫైర్బ్రాండ్ ఎంపీ. లోక్సభలో ఆమె మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడితే ఆరోజు టీవీ చానళ్లకు పండుగే. బాగా చదువుకున్న మహిళ. వాదనా పటిమ దండిగా ఉంది. ఎన్నో సందర్భాల్లో ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ�
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరిట బ్యూరోక్రాట్లతో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయించాలన్న మోదీ సర్కారు ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) బ్రేకులు వేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న �
బీజేపీ మిత్రపక్ష నాయకుడు, మిజోరం సీఎం జోరం తంగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధానితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోమని, వేదిక పంచుకోనని ప్రకటించారు.
కేంద్రంలోని మోదీ సర్కారు పాలనలో భారత్ అన్ని రంగాల్లోనూ తిరోగమనం చెందుతున్నది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ అట్టడుగున నిలిచినట్లు ఇటీవలి నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే. పొరుగుదేశాలతో పోలిస్తే భారత యు
విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొనే విద్యుత్తు ప్లాంట్లన్నీ వచ్చే ఏడాది జూన్ 30 వరకూ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు తాజాగా ఆదేశాలిచ్చింది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న విద్యుత్త
మాట ఇచ్చి తప్పడమనేది బీజేపీకి సర్వసాధారణమైపోయింది. తొమ్మిదేండ్ల కిందట నరేంద్ర మోదీని ముందు పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ పార్టీ ఎన్నెన్నో హామీలిచ్చింది. ‘అచ్చే దిన్' అన్నారు. స్�