న్యూఢిల్లీ: ప్రధాని మోదీ (PM Modi) సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ (L Murugan) నివాసంలో జరిగిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సాంప్రదాయ పద్ధతిలో పంచెకట్టిన మోదీ.. కట్టెల పొయ్యిపై పాయసం వండారు. అనంతరం గోమాతకు సారె సమర్పించి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi takes part in the #Pongal celebrations at the residence of MoS L Murugan in Delhi.
Puducherry Lt Governor and Telangana Governor Tamilisai Soundararajan also present here. pic.twitter.com/rmXtsKG0Vw
— ANI (@ANI) January 14, 2024