Rahul Gandhi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో రాజకీయ కలకలం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader), లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘కనిపించడం లేదు’ (మిస్సింగ్) అంటూ ఆదివారం ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్ల�
అప్ఘానిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు పాకిస్థాన్
Khalistani terror : దేశానికి ఇప్పుడు మరో ఉగ్ర ముప్పు తయారైంది. ఖలిస్తాని ఉగ్ర సంస్థలు దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్లలో ఖలిస్తాని ఉగ్రసంస్థలు దాడులు చేసే అవకాశం ఉందని కేంద్�
Enforcement Directorate: 2021లో ముంద్రా పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఢిల్లీ�
ఫుట్పాత్పై నిద్రిస్తున్న పదేండ్ల బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ట్యాక్సీ డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నాయకుడు తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశ�
అన్నదాతల గోడుపట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, పైగా వారిది ప్రజాపాలన అంటూ గప్పాలు కొడుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. రైతులకు కనీసం ఎరువులు, గన్నీ బస్తాలు ఇవ్వలేని దైన్యం�
రాష్ట్రంలో ఓ వైపు అన్నదాతలు అరిగోస పడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అన్నదాతల గోడు పట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్ర
Woman Stabbed To Death | బైక్ పార్కింగ్ విషయంలో దంపతులు, పొరుగువారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో పొరుగున నివసించే వ్యక్తులు ఆ జంటపై కత్తితో దాడి చేశారు. కత్తిపోటు వల్ల మహిళ మరణించగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 72వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరనున్న సీఎం రేవంత్రెడ్డి.. అక్కడి నుంచి సా యంత్రం హస్తినకు వెళ్లనున్నారు.
Adulterated Ghee Seized | ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టును రట్టు చేశారు. నెయ్యి తయారీ, పంపిణీ కేంద్రాలపై దాడులు చేశారు. 6,500 లీటర్లకు పైగా క
Pawan Kalyan | తెలంగాణ ఏర్పడి 12 ఏండ్లు గడిచినా ఏపీ నేతల విద్వేషం ఏ మాత్రం చల్లారలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు అనుమతివ్వలేదని అదే రోజు ప్రెస్మీట్ పెట్టి మరి ‘తెలంగాణ మీ అయ్య జాగీరా..?’ అంటూ
India-Bangladesh : భారత్, బంగ్లాదేశ్ మధ్య మరో వివాదం తలెత్తింది. బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ సన్నిహితుడు, ఆయన సలహాదారుడు అయిన జాహెద్ ఉర్ రెహమాన్ను న్యూఢిల్లీ ఎయిర్పోర్టులో అధికారులు నిలిపివేశారు. దాదాపు రెండు గ
Fire Accident News | ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్పురి/తుగ్లకాబాద్ (Govindpuri/Thuglakabad) ఎక్స్టెన్షన్ ప్రాంతంలో జూన్ 12న జరిగిన ఘోర అగ్నిప్రమాదం కేసులో ఊహించని మలుపు వెలుగుచూసింది. మొదట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Electric Shortcircute) కారణంగా�