మన దేశ ఉత్తర, ఈశాన్య రాష్ర్టాలకు మధ్య వారధిగా ఉన్న బెంగాల్ రాష్ట్రం.. దేశ రక్షణ పరంగా కూడా అత్యంత కీలకమైనది. 2,217 కిలోమీటర్ల పొడవు, ఆరు జిల్లాలు, 46 అసెంబ్లీ నియోజకవర్గాలు గల బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం ఉన్న�
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలనే డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఢిల్లీలో చేపట్టే ధర్నా కార్యక్రమం పోస్టర్ను పీఆర్టీయూ భవన్ నల్లగొండ నందు సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో..
Rashtrapati Bhavan : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్.. ప్రకృతి అందానికి కూడా పేరెన్నికగన్నది. ముఖ్యంగా ఇక్కడి మొఘల్ గార్డెన్స్, అందులోని పూల మొక్కలు, వాటి పూలు.. ఎంతగానో ఆకట్టుకుంటాయి.
Union Budget | చిన్న మదుపరుల ప్రయోజనం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీల బైబ్యాక్ విధానాలకు శరాఘాతం పలికింది. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను, నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30 శ
Union Budget | కొబ్బరి, జీడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో కొబ్బరి అభివృద్ధి కోసం జాతీయ కొబ్బరి మిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.
Union Budget | గేమింగ్, కామిక్ రంగంలో యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ కల్పించనున్నట్లు ప�
Union Budget | విదేశాల్లో ఉంటున్న భారతీయులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్న్యూస్ చెప్పారు. భారత స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం కల్పించారు.
Nirmala Sitharaman | దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పుణె-హైదరాబాద్, హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై, ముంబై - పుణె, బెంగళూరు - చె�
Union Budget | ఆర్థిక సుస్థిరత కోసం ఆరు కీలక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు.
Union Budget | వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పవిత్ర మాఘపౌర్ణిమ రోజు�
Delhi | ఢిల్లీలో కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గోదావరి జలాలకు సంబంధించి నెలకొన్న వివాదం పరిష్కారం కోసం ఈ స
Op Sindoor tableau | భారత దేశ 77వ రిపబ్లిక్ డే పరేడ్లో ‘ఆపరేషన్ సిందూర్’ శకటం ప్రత్యేకంగా ఆకట్టుకున్నది. దేశ త్రివిధ దళాల సంయుక్త శక్తి సామర్థ్యాలను ఇది ప్రతిబింబించింది. ఆపరేషన్ సిందూర్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫో�
Republic Day 2026 | దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి."వందేమాతరానికి 150 ఏళ్లు" ప్రధాన ఇతివృత్తంతో కర్తవ్యపథ్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపద
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీలో సీనియర్, అగ్రనేతల్లో ఒకరైన శశి థరూర్ తాజాగా పార్టీకి షాకిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టి.. తన రాష్ట్రంలో ప్రధాని మోదీ నిర్వహించిన కార్యక్రమానికి హ