Republic Day Alert | ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల (Republic Day celebrations) ను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలో ఉగ్రవాదులు (Terrorists) దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘావర్గాలు తెలిపాయి.
Delhi | ఉత్తరభారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సోమవారం ఢిల్లీ-ఎయిమ్స్లో చేరారు. గత శనివారం ఆయన వాష్రూమ్కు వెళ్తూ రెండుమార్లు స్పృహ కోల్పోవటంతో, ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమైంది.
PMO: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల లోగా కొత్త ఆఫీసులో అడుగుపెట్టనున్నారు. రైసినా హిల్స్లో ఆయన కోసం కొత్త ఆఫీసును నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పీఎంవోను సేవా తీర్థ్గా నామకరణం చేశారు.
Room Heaters : దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో చాలా మంది రూం హీటర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వీటి వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Digitally arrest : డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మారడం లేదు. తాజాగా ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కారణంగా రూ.15 కోట్ల వరకు మోసపోయింది.
అనేక మంది గృహ కొనుగోలుదారులను మోసగించి, మనీ లాండరింగ్కు పాల్పడిన ఢిల్లీ ఎన్సీఆర్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన యూపీ, హర్యానాల్లోని రూ.580 కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని ఈడీ శనివ�
Fire accident | చెప్పులు, బూట్లు తయారయ్యే ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని నరేలా భోర్గఢ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడం�
ONGC Gas leak | ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో సోమవారం ఉదయం గ్యాస్ లీకై చెలరేగిన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Delhi air pollution: ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించాలంటే ముందుగా.. కాలుష్యానికి గల కారణాలు గుర్తించాలని సూచించింది.
ONGC Experts: అంబేద్కర్ జిల్లా మలికిపురం మండలంలోని మోరి-5 డ్రిల్లింగ్ సైటులో సోమవారం భారీ స్థాయిలో అగ్నిజ్వాలలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. 25 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్న ఆ మంటల్ని ఆర్పేందుకు ఓఎన్�
Crime news | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో సోమవారం సాయంత్రం దారుణం జరిగింది. ఓ 25 ఏళ్ల వ్యక్తి తన తల్లి, చెల్లి, తమ్ముడిని దారుణంగా హత్యచేసి.. అనంతరం పోలీస్స్టేషన్ (Police station) కు వెళ్లి లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పు�
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. జిమ్ హక్కుల విషయంలో చెలరేగిన వివాదంతో ఒక కుటుంబంపై దుండగులు దాడిచేశారు. ఒక వ్యక్తిని, అతడి భార్యను దారుణంగా కొట్టారు.