సారు ఇప్పుడొస్తరు..ఇంకో అరగంటలో వస్తున్నారు.. ఇంకాస్త సమయం పట్టేటట్టుంది.. మధ్యాహ్నం లంచ్ వరకు వస్తారు.. లంచ్ చేసి వస్తారు.. అగో సారు రానే వచ్చే..’ అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోసం బుధవారం రోజంతా తె�
దేశంలో ఐఏఎస్ అధికారుల కొరత వేధిస్తున్నది. మంజూరైన పోస్టుల్లో ఐదోవంతు భర్తీ కాకుండా ఖాళీగానే ఉంటున్నాయి. ఢిల్లీలో సైతం 25 శాతానికి పైగా ఐఏఎస్ అధికారుల పోస్టులు భర్తీ కాలేదు.
minors rape girl | ముగ్గురు బాలురు కలిసి 8 ఏళ్ల బాలికను గోడౌన్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. వరుసగా రెండు రోజులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశార�
Pak-Linked Spy Ring | దేశ రాజధాని ఢిల్లీలో పాకిస్థాన్తో సంబంధం కలిగిన ఓ భారీ గూఢచర్య ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ గూఢచర్య ముఠా వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు ఘజియాబాద్ పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఢిల్లీలోని కంట
ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్లు ఏ. లోకేశ్, పీ. మమత అద్భుత ప్రతిభ కనబర్చారు.
Uber Driver : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన బైకుపై వెళ్తున్న ఒక మహిళతో ఉబర్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలోని పితాంపుర పరిధిలో, ఈ నెల 12న అర్ధరాత్రి 1.28 గంటల సమయంలో జర�
భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) మాజీ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ (66) శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. భారత ఫుట్బాల్కు ఏకంగా 12 ఏండ్ల పాటు పనిచేసి ఎనలేని సేవలందించిన ఆయన.. అనారోగ్య కారణ
Arunachal BJP MP | ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీ సురక్షితం కాదని బీజేపీ ఎంపీ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు బీజేపీ ప్రభుత్వం ఉన్న దేశ రాజధానిలో ఈశాన్య ప్రజలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Delhi's Nangloi | ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో దారుణం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కి చెందిన బస్సు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
IndiGo flight U-turn | దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్లోని మాంచెస్టర్కు ప్రయాణమైన ఇండిగో విమానం మార్గ మధ్యలో వెనక్కి మళ్లింది. ఇథియోపియా సరిహద్దు దగ్గర యూ టర్న్ తీసుకున్నది. ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. అయితే ఇండి
Delhi’s Uttam Nagar : ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో తరుణ్ అనే యువకుడి హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
PM Modi : దేశంలోనే మొదటి ‘రింగ్ మెట్రో’ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో ప్రారంభించారు. ‘రింగ్ మెట్రో’తో కలిపి ఢిల్లీ మెట్రోకు సంబంధించి రెండు కొత్త కారిడార్లను మోదీ లాంఛ్ చేశారు.
Delhi’s Uttam Nagar : ఈ నేపథ్యంలో ఘటన జరిగిన ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ హత్యను వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు శుక్రవారం ఆందోళన బాట పట్టాయి.
బంగారం మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు దేశీయంగా మదుపరులు ప్రాఫిట్ బుకింగ్నకు మొగ్గుచూపడంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్షాతో బుధవారం భేటీ అయ్యారు. డీజీపీ శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతితో కలిసి బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ర�