Saurabh Bharadwaj : ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. రూ.22,000 కోట్ల విలువైన రైస్ స్కాంకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు చూస్తుంటే ’బడాయిల బచ్చుగానికి ఏడు దొడ్లు.. మూడు ఎడ్లు’ అన్నట్టుగా ఉన్నది. రాష్ట్రంలో పాలన ముచ్చట ఎట్లున్నా, రికార్డులు బ్రేక్ చేయడంలో మాత్రం సీఎంకు సాటిరారు. ఢిల్లీకి 75 పర
వివిధ ప్రభుత్వ శాఖల, దర్యాప్తు సంస్థల నుంచి పంపినట్టుగా అనుమానాస్పద ఫైళ్లను పంపి మన వాట్సాప్ ఖాతాలను తమ అదుపులోకి తీసుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ స�
దేశ రాజధాని వేదికగా తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ నివాసంలో బుధవారం జరిగిన లంచ్ మీటింగ్కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హ
ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. తెలంగాణలో విద్య, పెట్టుబడులు, ఉపాధి కల్పన, సాంకేతికరంగాల్లో సహకారంపై చర్చించారు.
బీసీలకు ఇచ్చిన హామీల ను, బీసీలు దశాబ్దాలు చేస్తున్న డి మాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నేతలు బుధవారం ధర్నా చేశారు.
Sheikh Hasina : తాను త్వరలోనే బంగ్లాదేశ్కు తప్పకుండా తిరిగి వెళ్తానని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు. అక్కడికి వెళ్లిన తర్వాత తనను అరెస్టు చేస్తారని, లేదా చంపొచ్చని.. అయినా తాను వెనుకడుగు వేయబోనని స్ప�
Air India Plane: ఎయిర్ ఇండియా విమానం.. భారీ కుదుపునకు లోనైంది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. థాయ్ల్యాండ్లోని పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.
విమానాలలో క్రమశిక్షణ, ప్రయాణికుల భద్రత, ప్రయాణికులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిం చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో
బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్పై హత్యాయత్నం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతుండగా, అక్కడకు ప్రవేశించిన ఒక వ్యకి ఎంపీపై చెప్పు విసిరాడు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను అక్టోబర్ నాటికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ �
ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా శనివారం దేశ రాజధానిలో భారీ నిరసన జరగనున్నది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ20కి వ్యతిరేకంగా తన జాతీయ ప్రచారాన్ని ప్రారంభించనుండగా హక్కుల కార్యకర్త తెహసీన్ పూనావాలా మౌ
ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల ముగింపు అనంతరం కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో ఆందోళనలు అధికారికంగా ముగిసినప్పటికీ, ఆ తర్వాత జరుగుతున్న పరిణామ�