CJP Leaders: సీజేపీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి ప్రధాన్ను తొలగించాలని కోరుతూ సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిం�
పర్యావరణ కార్యకర్త వాంగ్చుక్ నిరాహార దీక్ష నేపథ్యంలో ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని ఢిల్లీ హైకోర్ట్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య నివేదిక ప్రకారం అవసరమైన జోక్యం చేసుకోవాలని క
Yamuna River: గడిచిన రెండు శతాబ్దాల్లో ఢిల్లీ వద్ద యమునా నది ప్రవాహం, వెడల్పు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఒకవైపు ఢిల్లీ నగరం విస్తరిస్తుండగా, యమునా నది మాత్రం ఆ సిటీ సమీపంలో క్షీణిస్త
KTR | 1980వ దశకంలో ఏర్పాటు చేయబడ్డ సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ఒకదశలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీకి బయల్దేరింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామిని ఈ బృందం కలవనుంది
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి 73వ సారి ఢిల్లీ వెళ్లారు. సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం మంగళవారం ఉదయం కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, మనోహర్లాల్ కట్టర్, నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు.
Police Constable Shoots Wife | స్కూటీపై వెళ్తుండగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్ అయిన భర్త ఆగ్రహించాడు. తన వద్ద ఉన్న పిస్టల్తో భార్యపై కాల్పులు జరిపాడు. ఆమె పుట్టిన రోజు నాడే హత్య చ�
5 Minors Stab Man | నడుస్తున్న వ్యక్తి బురద చిందించడంపై ఐదుగురు బాలురు ఘర్షణకు దిగారు. ఆ వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితులైన బాలురను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్') ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతల ఉన్నతస్థాయి బృందం శుక్రవా�
Delhi | ఉత్తర భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో(Heavy rains) జనజీవనం స్తంభించిపోతున్నది. గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని(Delhi) కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
విషయ పరిజ్ఙానం లేదు, కనీసం మంత్రిగా పని చేసిన అనుభవం లేదు, నేర్చుకుందాం అనే ఆసక్తి లేదు, బూతులను నమ్ముకొని రాజకీయం చేస్తూ లాటరీ తగిలినట్టు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కనీసం ఇప్పుడైనా పాలన గురించి అవగాహన పె
ఈ-20 పెట్రోల్ మీద దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. మొట్టమొదటిసారి ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్లు, బైకుల వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Expired Food Racket Busted | గడువు ముగిసిన బ్రాండెడ్ ఆహార ఉత్పత్తుల తయారీ లేబుల్స్, గడువు తేదీలను మార్చి, వాటిని తిరిగి ప్యాక్ చేస్తున్న ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. రూ.20 లక్షలకు పైగా విలువైన ఆహార ఉత్పత్తులను స్వా�