Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ బాంబుపేలుడుపై ఢిల్లీ పోలీసులు, భద్రతా దళాలు మంగవారం దర్యాప్తు ప్రారంభించాయి.
భారతదేశ స్వాతంత్య్రానికి, సార్వభౌమత్వానికి ప్రతీక లాంటి ఎర్రకోట నెత్తుటితో తడిసింది. దేశానికి గుండెకాయ లాంటి రాజధాని నగరం ఉగ్రదాడితో వణికిపోయింది. ఢిల్లీలోని హైసెక్యూరిటీ జోన్లో సోమవారం జరిగిన కారు�
Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ పేలుడు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టానం వద్ద పరపతి కోల్పోయారా? నవంబర్ ‘విప్లవం’ ముంచుకొస్తున్న వేళ ముఖ్యమంత్రి ముఖం చూసేందుకు కూడా అధిష్టాన వర్గం ఇష్టపడడం లేదా? తాజా పరిణామాలతో ఈ సందేహాల
రెండు వేర్వేరు సంఘటనల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న నలుగురు డాక్టర్లతోపాటు వారి సహచరులు మరి కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలతో ఉన్నతమైన వృత్తిలో ఉన్న వారిని సైతం ఉగ్రవాద సంస్థలు తమ ఉచ్చు�
దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్(లాల్ ఖిలా) మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో సోమవారం సాయంత్రం కారులో జరిగిన పేలుడు తీవ్రతకు సమీపంలోని ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు సైతం పూర్తిగా దగ్ధమైనట�
దేశ రాజధాని ఢిల్లీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులెందరో ఉండే హైసెక్యూరిటీ జోన్లో జరిగిన ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో జరి
ఢిల్లీ ఎర్రకోటకు సమీపంలో తాజా కారు బాంబు పేలుడు ఘటనతో దేశ యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో ఇక్కడ 1997, 2000లోనూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఎర్రకోటకు సమీపంలో గతంలో జరిగిన ప్రధాన ఘటనలు..
నిత్యం వేలాది మంది సందర్శకులతో కిటకిటలాడే ఢిల్లీ రెడ్ఫోర్ట్(లాల్ ఖిలా) సమీపంలోని మెట్రో స్టేషన్కు చెందిన గేట్ నంబర్.1 వెలుపల సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగ
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. సోమవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పరిగాయి. 24 క్యారెట్ల పసిడి రూ.1,300 పెరిగి తులానికి రూ.1,25,900 కి చేరుకుంది. వెండి సైతం రూ.2,460 పెరిగి కిలో ధర రూ.1,55,760క
High Alert In Delhi | ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మెట్రో స్టేషన్ సమీపంలోని కారులో పేలుడు జరిగింది. ఇప్పటి వరకు ఎనిమిది దుర్మరణం పాలవగా.. మరికొందరు గాయప�
Blast In Delhi | దేశ రాజధాని ఢిల్లీలో బాంబు మోత మోగింది. ఎర్రకోట సమీపంలోని కారులో పేలుడు సంభవించింది. పలు వాహనాలకు మంటలు వ్యాపించాయి. 8 మంది మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చిక�
Akasa Air | ఆకాశ ఎయిర్ త్వరలో మరికొన్ని దేశీయ, అంతర్జాతీయ రూట్లో విమానాలను ప్రారంభించనున్నది. ఈ మేరకు బోయింగ్ నుంచి విమానాలను త్వరగా తీసుకురావాలని ఆశియస్తున్నట్లుగా సీనియర్ ఎయిర్లైన్ అధికారి సోమవారం త�
Thar | మహీంద్రా సంస్థకు చెందిన ‘థార్’ (Thar) వాహనానికి ఉన్న క్రేజే వేరు. మార్కెట్లో ఎన్ని ఖరీదైన, విలాసవంతమైన బడ్జెట్ కార్లు ఉన్నప్పటికీ ఎక్కువ మంది థార్కే మొగ్గుచూపుతున్నారు.