దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. సుప్రీంకోర్టు విధించిన మూడు గంటల పరిమితిని ఉల్లంఘించి చాలా మంది ప్రజలు టపాసులు కాల్చడంతో మంగళవారం ఢిల్లీలోని రెడ్ జోన్లో వాయు నాణ్యత చాలా తక్�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) గాలి నాణ్యత (Air Pollution) రోజురోజుకు పడిపోతున్నది. దీపావళి వేడుకల (Diwali Celebrations) అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది.
ప్రాచీన సంస్కృతీ, చరిత్రను ప్రతిబింబించేలా ఢిల్లీ నగరం పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) డిమాండ్ చేసింది. అలాగే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ రైల్వే స్టేషన్
Fire accident | ఎంపీల హౌసింగ్ కాంప్లెక్స్ (MPs housing complex) లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని బాబా ఖరగ్సింగ్ మార్గ్ (Baba Kharag Singh marg) లో ఉన్న ఎంపీల నివాస సముదాయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.
ఢిల్లీలోని బీడీ మార్గ్లో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్లో శనివారం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. 2020లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ భవనంలో లోక్సభ, రాజ్యసభ ఎంపీల నివాసాలు ఉన్నాయి.
Air Pollution | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీపావళి (Diwali) పండుగకు ముందే రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణించింది.
Green Crackers | దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా (Green Crackers) అమ్మకాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Virat Kohli | భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ భారత్కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్కు ఢిల్లీకి వచ్చాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత విరాట్ భారత గడ్డపై అడుగుపెట్టారు. ఐపీఎల్ల�
బ్రిటన్కు చెందిన టైడ్..భారత్లో తన వ్యాపారాన్ని భారీగా విస్తరించనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో 500 మిలియన్ పౌండ్లు(రూ.6 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్న సంస్థ..వచ్చే ఏడాదికాలంలో కొత్తగా 800 నూత�
Gold-Silver Price | వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు భారీగా పెరిగాయి. ఒకే రోజు రూ.8వేలు పెరిగి.. తొలిసారిగా వెండి కిలో ధర రూ.1.71లక్షలు దాటింది.
ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై భార్య మరుగుతున్న నూనెతో దాడి చేసింది. కాలిన గాయాలపై కారం పొడి చల్లింది. దవాఖాన ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ�