Fire Accident | దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర విద్యా శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. వికాస్మార్గ్లోని స్కూల్ ఆఫ్ ఫ్లానింగ్ భవనం రెండో అంతస్తులో ఉదయం మంటలు చెలరేగాయి.
Delhi Building Collapse | ఐదంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటనలో నలుగురు మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో పది మందిని రక్షించారు. సుమారు 16 గంటలకుపైగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
జిల్లాకు మంత్రి పదవి ఖరారైనట్టు ప్రచారం ఊపందుకున్నది. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పేరు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఉ
BJP : ఇటీవలే పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో విక్టరీ సాధించిన బీజేపీ ఇప్పుడు మిగతా రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమ�
బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.1,61,300కి దిగొచ్చింది. బంగారంతోపాటు వెండి ధర లు కూడా భారీగా పతనం చెందాయి.
CM Vijay : తమిళనాడు సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా విజయ్ ప్రధాని మోదీని కలిశారు. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్లో బుధవారం ప్రధాని మోదీతో సీఎం జోసెఫ్ విజయ్ భేటీ అయ్యారు.
Air India Flight: ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం.. చైనా ఎయిర్స్పేస్లోకి ప్రవేశించింది. కానీ అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమానం మళ్లీ ఢిల్లీకి వచ్చేసింది. సుమారు
Karnataka CM : సీఎం సిద్ధరామయ్యను ఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. ఈ పరిణామాలను బట్టి కర్ణాటక సీఎంను మార్చడంతోపాటు మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
జన గణనలో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు! ఢిల్లీ మొదలుకొని పంజాబ్, మహారాష్ట్ర వరకు వివిధ రాష్ర్టాల్లో మండే ఎండల్లో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. చాలా మంది తమ ఆస�
Dalit woman : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఒక దళిత మహిళను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. బలవంతపు మత మార్పిడికి ప్రయ్నతించారు. ఈ ఘటనపై బాధితురాలు ఢిల్లీ పోలీసులకు ఈ నెల 14న ఫిర్�
Woman, Son Murder | ఇంట్లో ఉన్న తల్లి, కుమారుడు అనుమానాస్పదంగా మరణించారు. కత్తితో పొడిచి వారిని హత్య చేశారు. ఆ ఇంట్లోని డబ్బు, నగలు కూడా చోరీ అయ్యాయని మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో దోపిడీ కోసం దొంగలు వారిని హత�
Air India flight | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి బెంగళూరు (Bengalore) కు వచ్చిన ఎయిరిండియా (Air India) విమానానికి ల్యాండింగ్ సమయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రన్వే (Run way) పై దిగుతున్న తరుణంలో దాని తోక భాగం భూమిని బలంగా తాకింది. అయితే
heatwave : దేశం ఎండ వేడిమితో అట్టుడుకుతోంది. అనేక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని ఎండలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.