Gurugram : గుర్గావ్ (హరియాణా) పట్టణంలో బుధవారం నడిరోడ్డుపై కిడ్నాప్ యత్నం జరిగింది. డెలివరీ బాయ్ గా పని చేస్తున్న ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే, వెంటనే పోలీసులు అలర్ట్ అయి, న�
North India: ఉత్తరాదిలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. దీంతో ఇవాళ ఢిల్లీలో వర్షం పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప స్థాయి వాన కురిసింది. కశ్మీర్లో నిన్న సాయంత్రం నుంచి మంచు కురుస్తోంది. �
Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన మరో రెండు కేసులలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు ఊరట లభించింది. ఆయనను నిర్దోషిగా ఢిల్లీ కోర్టు గురువారం ప్రకటించింది.
IAS officer Sanjeev Khirwar | పెంపుడు కుక్క నడక కోసం ఒక ఐఏఎస్ అధికారి ఏకంగా స్టేడియాన్ని ఖాళీ చేయించారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయనను బదిలీ చేశారు. తాజాగా ఆ ఐఏఎస్ అధికారికి ఢిల్లీలో మళ్లీ కీలక పోస్ట్ దక్కింది.
Fog in Peddapalli | ఓదెల, జనవరి 19: పెద్దపల్లి జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు కమ్మేసి.. 10 మీటర్ల దూరంలోని ప్రాంతం కూడా కనిపించడం లేదు. మొత్తం మంచు కప్పేసి ఉండటంతో ఢిల్లీని తలపిస్తోంది.
IndiGo flight : ఢిల్లీ నుంచి బాగ్దోగ్రా (పశ్చిమ బెంగాల్) ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సివచ్చింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది.
Republic Day Alert | ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల (Republic Day celebrations) ను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలో ఉగ్రవాదులు (Terrorists) దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘావర్గాలు తెలిపాయి.
Delhi | ఉత్తరభారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సోమవారం ఢిల్లీ-ఎయిమ్స్లో చేరారు. గత శనివారం ఆయన వాష్రూమ్కు వెళ్తూ రెండుమార్లు స్పృహ కోల్పోవటంతో, ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమైంది.
PMO: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల లోగా కొత్త ఆఫీసులో అడుగుపెట్టనున్నారు. రైసినా హిల్స్లో ఆయన కోసం కొత్త ఆఫీసును నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పీఎంవోను సేవా తీర్థ్గా నామకరణం చేశారు.
Room Heaters : దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో చాలా మంది రూం హీటర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వీటి వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Digitally arrest : డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మారడం లేదు. తాజాగా ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కారణంగా రూ.15 కోట్ల వరకు మోసపోయింది.
అనేక మంది గృహ కొనుగోలుదారులను మోసగించి, మనీ లాండరింగ్కు పాల్పడిన ఢిల్లీ ఎన్సీఆర్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన యూపీ, హర్యానాల్లోని రూ.580 కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని ఈడీ శనివ�