Telangana | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, మంత్రుల మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. వివాదాలు, విభేదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో గురువ
ఢిల్లీలోని జాతీయ జంతు ప్రదర్శన శాల ప్రత్యేక సందర్భాల కోసం జంతువులను అద్దెకు ఇవ్వనుంది. ఈ సంవత్సరం మార్చి నుంచి ఇది అమలు కానుంది. ప్రజలకు వన్యప్రాణుల పట్ల అనురాగాన్ని పెంచేందుకు, వాటి సంరక్షణకు అవసరమైన న�
BlinkIt : ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫాం బ్లింకిట్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకుంది. ప్రమాదకర కత్తులు అమ్మినందుకుగాను ఆ సంస్థపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు.
Inna Makan | కారుతో ఢీకొట్టి బైకర్ మృతికి కారణమైన ఓ టీనేజర్ తండ్రి చెప్పిన ‘సారీ’ని మృతుడి
తల్లి తిరస్కరించింది. అతడి సారీని తిరస్కరిస్తున్నందుకు తాను కూడా ‘సారీ’ చెబుతున్నానని పేర్కొంది.
వివరాల్లోకి వెళ్త�
India AI Impact Summit | ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026ని ప్రపంచంలోనే అతి పెద్ద కృత్రిమ మేధ సదస్సుగా చెబుతున్న కేంద్ర సర్కార్.. దాని నిర్వహణలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఢిల్లీలో సోమవారం ప్రారంభమైన ఈ సదస్సులో సరైన సౌకర్�
Muhammad Yunus : ఇంతకాలం బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా వ్యవహరించిన ముహమ్మద్ యూనస్ ఇండియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. తన పదవి నుంచి దిగిపోయే వేళ చేసిన ప్రసంగంలో ఇండియాలోని సెవెన్ సిస్టర్స్ గురించి ప్రస్తావిం
Bill Gates: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సదస్సులో బిల్ గేట్స్ పాల్గొనడం లేదు. ఆహ్వానితుల జాబితా నుంచి ఆయన పేరును ప్రభుత్వం తొలగించినట్లు తెలుస్తోంది. ఎప్స్టీన్ ఫ�
Face Transplantion: ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాల.. కొత్త దిశగా అడుగులు వేస్తున్నది. ఆధునిక ముఖ మార్పిడి చికిత్సా విధానాన్ని ప్రారంభించనున్నది. డోనార్ నుంచి తీసుకునే కణజాలం ద్వారా ఫేస్ ట్రాన్స్ప్లాంట్ చికి
సీఎం రేవంత్రెడ్డి బుధవారం మళ్లీ ఢిల్లీ విమానం ఎ క్కారు. కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం
Delhi triple murder case | కారులో మూడు మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. మృతులది ఆత్మహత్య కాదని హత్య అని నిర్ధారించారు. విషం కలిపిన లడ్డూలు ఇచ్చి వారిని హత్య చేసిన బాబాను అరెస్ట్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఓదెల, కొలనూర్, పొత్కపల్లి రైల్వే స్టేషన్లో పలు రైళ్లను హాల్టింగ్ చేయించాలని ఎంపీ వంశీకృష్ణకు ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఓదెల గ్రామానికి చెందిన అల్లం సతీష్ �
Three bodies inside car | ఫ్లైఓవర్పై ఒక కారు ఆగి ఉన్నది. అనుమానించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకుని ఆ కారును పరిశీలించారు. అందులో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దీనిప�
మన దేశ ఉత్తర, ఈశాన్య రాష్ర్టాలకు మధ్య వారధిగా ఉన్న బెంగాల్ రాష్ట్రం.. దేశ రక్షణ పరంగా కూడా అత్యంత కీలకమైనది. 2,217 కిలోమీటర్ల పొడవు, ఆరు జిల్లాలు, 46 అసెంబ్లీ నియోజకవర్గాలు గల బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం ఉన్న�