help steals gold, cash | ఒక ఇంట్లో పనులు చేసే మహిళ, బంగారు నగలు, డబ్బు దొంగిలించింది. తన ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా కుక్కలతో కోటగా మార్చింది. ఇది తెలుసుకున్న పోలీసులు తెలివిగా వ్యవహరించి ఆ మహిళను అరెస్ట్ చేశారు.
Kaleshwaram | కేసీఆర్ నిబద్ధత మీద బురద జల్లాలనే కుట్రలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో ఆడిన డ్రామాలన్నీ బెడిసికొట్టడంతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇక ఢిల్లీలో మరో నాటకానికి తెరలేపాలని నిర్ణయించింది.
Delhi Cop Fires At Labourers | ఒక పోలీస్ అధికారి కొందరు కూలీలపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఒక కూలీ మరణించాడు. మరో కూలీ గాయపడ్డాడు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన ఆ పోలీస్ అధికారిని అరెస్ట్ చేసేం�
Man's Hands Cut With Grinder | డబ్బు చెల్లింపుపై వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు టెంట్ సర్వీస్ వ్యక్తి చేతులను మెషిన్తో కోశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఒక చిన్న కథ. ‘ సింహాన్ని చూసి ఓ నక్క.. తాను కూడా ఆ సింహంలా ఎందుకు ఉండకూడదు.. అడవికి రాజు ఎందుకు కాకూడదు అని ఆలోచించసాగింది. ఆ సింహాన్ని అనుకరించడం మొదలు పెట్టింది. ఎంత చేసినా సింహం సింహమే, నక్క నక్కనే కదా. ఒక రో�
ఢిల్లీలోని అమర్ కాలనీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కూతురు (22) బుధవారం హత్యకు గురైందని పోలీసులు బుధవారం తెలిపారు. గతంలో ఆ అధికారి ఇంట్లో పనిచేసిన యువకుడు (19) ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నా
Couple Kills Retired RBI Employee | రిటైర్డ్ ఆర్బీఐ ఉద్యోగిని దంపతులు అప్పు అడిగారు. ఆయన నిరాకరించడంతో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని హత్య చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేశారు.
IRS Officer Daughter: ఢిల్లీలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె అత్యంత దారుణంగా మర్డర్ అయ్యింది. ఈ ఘటన అమర్ కాలనీ ప్రాంతంలో ఉన్న ఇంట్లో జరిగింది. 21 ఏళ్ల యువతిపై తొలుత లైంగిక దాడి జరిగింది. ఆ త�
Businessman Family Hostage | మద్యం వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా చేరిన వ్యక్తి తన అనుచరులతో కలిసి దోపిడీకి పాల్పడ్డాడు. వ్యాపారి కుటుంబ సభ్యులను వారు నిర్బంధించారు. రూ.25 లక్షల విలువైన నగలను దోచుకున్నారు.
Delhi Fire Accident | ఢిల్లీలోని రోహిణి సెక్టార్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బుద్ధవిహార్ పరిధిలో స్లమ్ ఏరియాలో మంటలు చెలరేగడంతో గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. �