ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో తెలియదు గాని, తన ప్రతి ప్రయాణం ఎంతో వినోదాన్ని కలిగిస్తుంటుంది. అక్కడ ఆయన మాట్లాడే తీరు ఇక్కడ స్వరాష్ట్రంలో మాట్లాడేదానికి భిన్నం. అటువంటి భిన్�
Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపాయి. ఇప్పటికే పలు పాఠశాలలకు, కళాశాలలకు, హైకోర్టుకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
యాపిల్ ఐఫోన్లకు (Apple iPhone) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హై సెక్యూరిటీ ఫీచర్లు, స్టైలిష్ లుక్తోపాటు అత్యాధునిక టెక్నాలజీతో తయారయ్యే ఈ ఫోన్లను ఎలాగైనా కొనాలని యువత తెగ ముచ్చట పడుతుంటారు. దీనికి అనుగుణంగా ప్
Cops Attacked | వారెంట్ జారీ అయిన నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తితోపాటు అతడి బంధువులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా పోలీసులపై దాడి చేశారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధరలు మరోసారి పెరిగి మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.1800 పెరి
Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరట ఇచ్చాయి. ఇటీవల వరుసగా ధరలు పైపైకి కదులుతూ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం రూ.500 తగ్గింది. 24 క్యారెట్ల పసిడి రూ.1,13,300కి చేరింది.
Bomb threat | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో బాంబు బెదిరింపులు (Bomb threat) మరోసారి కలకలం రేపాయి. ఢిల్లీ హైకోర్టుకు (Delhi High Court) బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా సింగపూర్ వెళ్లాల్సిన విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
Viral Video | షోరూంలో నుంచి కొన్న కొత్త కారును ముందుగా నిమ్మకాయ మీద నుంచి నడిపించాలని అనుకోవడం పెద్ద ప్రమాదానికి దారితీసింది. ఢిల్లీలోని నిర్మాణ్ విహార్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడి�
తెలంగాణ ‘ఈగల్' పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గోవా, గుజరాత్లో దాడులు నిర్వహించి 20 మంది డ్రగ్ పెడ్లర్లు, హవాలా ఏజెంట్లను అరెస్టు చేశారు.
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒకేరోజు రూ.5వేలకపైగా పెరిగి తొలిసారిగా జీవితకాల గరిష్ఠానికి చేరాయి.