వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చి న్నారెడ్డి మధ్య నెలకొన్న వివాదం ఏఐసీసీ వద్దకు చేరింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మేఘారెడ్డి తన అనుచరులతో కల�
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో 45 రోజులపాటు నిరసనలకు వేదికైన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం మరో భారీ ప్రదర్శన జరిగింది. కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో నిరసనకారులు తా�
కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో యువత చేసిన ఆందోళనలు, జార్ఖండ్లో జెన్ జీలు చేసిన నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు జెన్ జీల స్ఫూర్తితో 2010-2024 మధ్య పుట్టిన జెన్ అల్ఫా తరం త�
Supreme Court : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో గత నెల 20న భారీ నిరసన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసన హింసాత్మకంగా మారడంతో పలువురు విద్యార్థులతోపాటు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు.
CNG pump : ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక సీఎన్జీ పంపులో పేలుడు కారణంగా ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని టిక్రి కలాన్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 3.37 గంటలకు జరిగింది.
సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన హస్తినకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 32నెలల కాలంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 76వ సారి. బుధవారం ఢిల్లీలో జరిగే
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజ్కి వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల సందర్భంగా వారిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు
ACB : దేశ రాజధాని ఢిల్లీలోసంచలనం సృష్టించిన జల బోర్డు కుంభకోణం(Jak Board Scam) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్(Satyendar Kumar Jain) అరెస్టయ్యారు.
ప్రతిపాదిత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా పంజాబ్ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా జగ్జీత్ దల్లేవాల్ నేతృత్వంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 29న దేశ రాజధానిలో ‘రైతు
దేశ రాజధాని మరో మెగా ఈవెంట్కు సిద్ధమైంది. బ్యాడ్మింటన్ అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్స్ (బీడబ్ల్యూఎఫ్) టోర్నీ నేటి నుంచి ఢిల్లీలోని ఇందిర�
నీట్ పరీక్షా పత్రం పదే పదే లీక్ కావడంతో మొదలైన నిరసన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అసంతృప్తికి వేదికగా మారి దేశవ్యాప్తంగా యువత విద్యావిధానంలో వైఫల్యాలపై ఉద్యమించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద
Idli-Sambar | విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం పోషణ్(PM-POSHAN) మెనూలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇడ్లీ-సాంబార్ వడ్డించనున్నారు.
పుకెట్-ఢిల్లీ మార్గంలో గతవారం ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం నడిపిన పైలట్ ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్నట్టు వెల్లడైంది. విమానం గాలిలో ఉండగా.. ఒక్కసారిగా 300 అడుగులు కింది కి వచ్చేసింది. దీంతో 20 మంది ప్రయా