మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ఈనెల 27న ఢిల్లీ డబ్ల్యూపీఎల్ వేలం పాట జరుగనుంది. రానున్న లీగ్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే కొందరిని అట్టిపెట్టుకోగా, మరికొందరిని వదులుకున్న
పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక విద్యార్థి ఆత్మహత్య (Student Suicide) చేసుకున్న ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్కూల్ హెడ్మాస్టర్ (Headmaster) సహా ముగ్గురు ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం సస్పెండ్ (Suspend) చే�
దేశీయంగా ఢిల్లీలోని ఖాన్ మార్కెట్కు తిరుగేలేదని మరోసారి రుజువైంది. అత్యంత ఖరీదైన హై-స్ట్రీట్ రిటైల్ లొకేషన్లలో ఈ ఏడాదీ ఇదే టాప్ మరి. అంతర్జాతీయంగా మాత్రం 24వ స్థానంలో నిలిచింది.
Gold-Silver Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. ధరలు తగ్గినట్టే తగ్గి మరోసారి పైకి కదిలాయి. మార్కెట్లో మంగళవారం ధర భారీగా దిగివచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం మళ్లీ పెరిగింది. డిమాండ్ బల�
Dangerous Stunt | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ జంట (Delhi Couples) పబ్లిక్గా హద్దులు మీరి ప్రవర్తించింది. ఓ వ్యక్తి రన్నింగ్ కారు పైకి ఎక్కి ప్రమాదకర స్టంట్స్ (Dangerous Stunt) ప్రదర్శించాడు.
‘పోలవరం-బనకచర్ల’ పనులను టర్మినల్ ఫేజ్, ప్రాజెక్టు పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర జల్�
Gold-Silver Price | బంగారం, వెండి ధరలు సామాన్యులకు భారీ ఊరటనిచ్చాయి. ఒకేరోజు భారీగా ధరలు దిగివచ్చాయి. బంగారం రూ.4వేలు, వెండి రూ.8వేల వరకు తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేటు కోత అంచనాలు తగ్గడంతో ధరలు �
Gold-Silver Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బలమైన డిమాండ్ మధ్య బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల రూ.300 పెరిగి తులం రూ.1,29,700కి చేరింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 57వ సారి ఢిల్లీకి వెళ్లారు. శనివారం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి మీడియాకు ఫొటో విడుదల చేశారు. అధిష్ఠానం వద్ద ఆశీస్
కశ్మీరీలపై ఉగ్రవాద ముద్ర వేయవద్దని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద ఈ నెల 10న జరిగిన పేలుడును ఆయన ఖండించారు. ప్రజలు శాంతి, సోదరభావాలను పాటించాలని పిలుపునిచ్చారు.
దేశ రాజధానిలో వాయు కాలుష్య స్థాయిపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మాస్కులు ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు, సీనియర్ న్యాయవాదులు వర్చువల్గా విచా�
Al Falah University | దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు కేసు దర్యాప్తు అల్ ఫలాహ్ యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నది. ఈ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు 9 సంస్థలను నిర్వహించాడు. రూ.7.5 కోట్ల మోసం కేసులో అరెస్టైన ఆయన జైలు శిక్