Fake ED Raid | ఇంటి యజమాని డబ్బు, నగలపై పనిమనిషికి కన్నుపడింది. బంధువైన మహిళతో కలిసి కుట్రపన్నింది. వదిన భర్త, అతడి స్నేహితుడితో కలిసి నకిలీ ఈడీ రైడ్ చేయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశార�
Cop vs Cop Thriller | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఐఏ ఇంపాక్ట్ సమ్మిట్లో చొక్కాలు లేకుండా నిరసన తెలిపిన ముగ్గురు యువజన కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్లో హైడ్రామా జరిగింది. ఢిల్లీ, సిమ్లా పోలీసుల మధ్య రోజంతా ఘర్షణ, కేసు
Mumbai Air Pollution : దేశ రాజధాని ఢిల్లీతో పోటీపడుతూ వాణిజ్య రాజధాని ముంబైలో కూడా వాయుకాలుష్యం పెరిగిపోతోంది. రోజూ గాలి నాణ్యత పడిపోతోంది. ఈ విషయాన్ని తాజా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) నివేదిక తేల్చింది.
Goa Thar Crash : గోవాలో ఒక థార్.. ఎదురుగా వస్తున్న హ్యూండాయ్ ఐ20ని గత సోమవారం ఢీకొంది. ఈ ఘటనలో ఒక వృద్ధుడు మరణించగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మరో చిన్నారి కూడా గాయపడింది.
రోగిని ఢిల్లీకి తీసుకుని వెళ్తున్న ఒక మెడికల్ చార్టర్డ్ విమానం జార్ఖండ్లో సోమవారం రాత్రి కుప్పకూలింది. రాంచీ నుంచి బయలుదేరిన ఈ విమానంలో ఒక రోగి, డాక్టర్ సహా ఏడుగురు ఉన్నారు.
BJP | పేరు లోనే పెన్నిధి ఉంది.. రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది! ఒక వర్గం వారి విశ్వాసం పెరుగుతుంది అని గట్టిగా నమ్ముతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేర్లను మార్చడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది.
Namo Bharat : దేశంలోనే తొలిసారిగా రూపొందిన నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో ఇది అందుబాటులోకి వచ్చింది.
పాకిస్థాన్కు చెందిన లష్కరే తాయిబా ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రార్థనా మందిరాలు, చారిత్రక ప్రదేశాలపై ఉగ్ర దాడి చేసేందుకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించార
KTR | ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి గ్లోబల్ వేదికలను రాజకీయ ప్రదర్శనల
Tarique Rahman : బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించాడు.
AI Impact Summit: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గ్రూప్ఫోటో ఈవెంట్లో రెండు కంపెనీల మద్య ఉన్న వైరం బయటపడింది. వేదికపై ప్రధాని మోదీతో పాటు గ్రూప్ ఫోటో దిగేందుకు దిగ్గజాలు నిలబడ్డారు. అయితే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సీ�
Telangana Congress | కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ అవమానమే ఎదురవుతున్నది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినట్టే రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఇక్కడి రేవంత్ క్యాబి�
Telangana | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, మంత్రుల మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. వివాదాలు, విభేదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో గురువ
ఢిల్లీలోని జాతీయ జంతు ప్రదర్శన శాల ప్రత్యేక సందర్భాల కోసం జంతువులను అద్దెకు ఇవ్వనుంది. ఈ సంవత్సరం మార్చి నుంచి ఇది అమలు కానుంది. ప్రజలకు వన్యప్రాణుల పట్ల అనురాగాన్ని పెంచేందుకు, వాటి సంరక్షణకు అవసరమైన న�