Model Stabbed To Death | ఒక మోడల్ ఆమె ఇంట్లో కత్తిపోట్లకు గురైంది. ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించింది. ఈ నేపథ్యంలో ఆ యువతి జిమ్ ట్రైనర్ ఆమెను కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న ని�
Swine flu | దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ (Delhi), బెంగళూరు (Bengalore) లలో హెచ్1ఎన్1 (Swine flu) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బెంగళూరులో రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. అయినప్పటికీ ఆ నగరంలో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉందని చ�
మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తప్పించాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యనేత, అందుకు సంబంధించిన ఆపరేషన్ బాధ్యతలను ‘డిప్యూటీ’కి అప్పగించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
ఢిల్లీలోని టూలియన్స్ బంగ్లా జోన్లో ఉన్న కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల పునరుద్ధరణ, ఫర్నీషింగ్, మరమ్మతుల కోసం 2025-26 వార్షిక వ్యయం రికార్డు స్థాయిలో రూ. 92.35 కోట్లకు పెరిగింది.
Air India Flight | ఎయిర్ ఇండియా విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగ ఒక పక్షి దానిని ఢీకొట్టింది. దీంతో అధికారులు ఆ విమానాన్ని తనిఖీ చేశారు. ఆ విమానంలోని పయాణికులు సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
2 MLAs Among 6 Injured | కారులోని సీఎన్జీ సిలిండర్ పేలడంతో అది అదుపుతప్పింది. డివైడర్ పైనుంచి దూసుకెళ్లింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న ఎస్యూవీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఆ కారులో
ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్వైన్ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. దీనిపై ఐసీఎంఆర్ ఆదివారం ఒక ప్రకటన చేస్తూ హెచ్1ఎన్1కు సంబంధించి ఎలాంటి కొత్త వేరియంట్ను గుర్తించ లేదని పేర్కొంది.
Techie Killed: భార్య కుటుంబీకులు దాడి చేయడంతో.. ఢిల్లీలో 31 ఏళ్ల టెకీ భర్త చనిపోయాడు. ఈ ఘటన నిహాల్ విహార్లో శుక్రవారం జరిగింది. ఈ కేసులో నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.
Knife Attacks: ఢిల్లీ శివారు ప్రాంతం మంగల్పురిలో కత్తి దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొంత మంది యువత కత్తులు పట్టుకుని.. కంటపడినవారిపై అటాక చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి.
Drug Case : డ్రగ్స్ కేసులో మాజీ రెజ్లర్ అమిత్(Amit) అరెస్టయ్యాడు. గత మూడేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న అతడు ఎట్టకేలకు చిక్కాడు. శుక్రవారం అతడిని ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
KTR | విద్యార్థుల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండపై ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చి న్నారెడ్డి మధ్య నెలకొన్న వివాదం ఏఐసీసీ వద్దకు చేరింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మేఘారెడ్డి తన అనుచరులతో కల�
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో 45 రోజులపాటు నిరసనలకు వేదికైన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం మరో భారీ ప్రదర్శన జరిగింది. కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో నిరసనకారులు తా�
కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో యువత చేసిన ఆందోళనలు, జార్ఖండ్లో జెన్ జీలు చేసిన నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు జెన్ జీల స్ఫూర్తితో 2010-2024 మధ్య పుట్టిన జెన్ అల్ఫా తరం త�
Supreme Court : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో గత నెల 20న భారీ నిరసన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసన హింసాత్మకంగా మారడంతో పలువురు విద్యార్థులతోపాటు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు.