Air India Flight: ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం.. చైనా ఎయిర్స్పేస్లోకి ప్రవేశించింది. కానీ అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమానం మళ్లీ ఢిల్లీకి వచ్చేసింది. సుమారు
Karnataka CM : సీఎం సిద్ధరామయ్యను ఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. ఈ పరిణామాలను బట్టి కర్ణాటక సీఎంను మార్చడంతోపాటు మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
జన గణనలో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు! ఢిల్లీ మొదలుకొని పంజాబ్, మహారాష్ట్ర వరకు వివిధ రాష్ర్టాల్లో మండే ఎండల్లో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. చాలా మంది తమ ఆస�
Dalit woman : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఒక దళిత మహిళను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. బలవంతపు మత మార్పిడికి ప్రయ్నతించారు. ఈ ఘటనపై బాధితురాలు ఢిల్లీ పోలీసులకు ఈ నెల 14న ఫిర్�
Woman, Son Murder | ఇంట్లో ఉన్న తల్లి, కుమారుడు అనుమానాస్పదంగా మరణించారు. కత్తితో పొడిచి వారిని హత్య చేశారు. ఆ ఇంట్లోని డబ్బు, నగలు కూడా చోరీ అయ్యాయని మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో దోపిడీ కోసం దొంగలు వారిని హత�
Air India flight | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి బెంగళూరు (Bengalore) కు వచ్చిన ఎయిరిండియా (Air India) విమానానికి ల్యాండింగ్ సమయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రన్వే (Run way) పై దిగుతున్న తరుణంలో దాని తోక భాగం భూమిని బలంగా తాకింది. అయితే
heatwave : దేశం ఎండ వేడిమితో అట్టుడుకుతోంది. అనేక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని ఎండలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
IndiGo Flight | వడోదర (Vadodara) నుంచి ఢిల్లీ (Delhi) కి బయలుదేరిన ఇండిగో విమానం (IndiGo) లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టేకాఫ్కు ముందే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్ కండిషనింగ్ (AC) వ్యవస్థ పనిచేయలేదు. దాంతో దాదా�
బీజేపీ పాలిత ఢిల్లీలో నిర్భయ తరహా అత్యాచార ఘటన మరొకటి చోటు చేసుకొన్నది! ఒక స్లీపర్ బస్ డ్రైవర్, కండక్టర్ కదులుతున్న బస్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక మహిళ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింద�
BRICS | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వేదికగా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం (BRICS foreign ministers meet) కొనసాగుతోంది. ఇవాళ, రేపు (గురువారం, శుక్రవారం) రెండు రోజులపాటు ఈ సమావేశం జరగుతుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ (S
ఢిల్లీలో(Delhi) మరో దారుణం చోటు చేసుకుంది. నిర్భయ తరహా ఘటనను తలపించేలా కదులుతున్న ప్రైవేట్ బస్సులో(Private bus) ఓ మహిళపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
నిరంతరం సమాజ సేవ చేస్తున్న ‘స్ట్రీట్ కాజ్' అనే ఎన్జీవోకు ఇచ్చిన మాట ప్రకారం తనవంతుగా రూ.17 లక్షల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందజేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీతో పాటు దేశంలోని 23 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు డైలీ జాగరణ్ న్యూస్ వెబ్సైట్ నివేది�