BJP MLA | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో అధికార బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకి (BJP MLA) షాకింగ్ అనుభవం ఎదురైంది. యమునా నది (Yamuna River) శుభత్రపై రీల్స్ (reel) చేస్తూ కాలుజారి నదిలో పడిపోయారు.
Acid Attack : ఢిల్లీలో జరిగిన యాసిడ్ దాడి ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకున్నది. అది యాసిడ్ దాడి కాదు.. టాయిలెట్ క్లీనర్ వల్ల అమ్మాయి చేతులు కాలినట్లు పోలీసులు తేల్చారు. ఆ స్టోరీ వెనుక ఉన్న రహస్యాన్ని చేధించార
ఢిల్లీ పోలీసులు ఒళ్లు గగుర్పొడిచే ఓ హత్య కేసును ఛేదించారు. ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఓ యువతి (21), యువకుడు మే నెల నుంచి తిమర్పూర్లోని గాంధీ విహార్లో సహజీవనం చేస్తున్నారు.
Harsha Bhargavi | తెలంగాణ మహిళా అధికారికి దేశ రాజధానిలో తీవ్ర అవమానం జరిగింది. అధికార హోదాలో సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 55వ సారి ఢిల్లీకి వెళ్తున్నారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం రాత్రే ఢిల్�
ఈ నెల 29న ఢిల్లీలో మొదటిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. బురాయ్లో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందన్నారు.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు జరుగుతున్న కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రకు పాల్పడుతున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ మాడ్యూల్ గుట్టును రట్టు చేసి, ఇద్దరు ఉగ్రవాదులను అరెస్�
కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార (కో-ఆపరేటివ్) క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో వస్తున్న ఈ సేవల్లో రైడ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని (100%) డ్రైవర్లకే చెల్�
Bomb threats | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు (Delhi schools) శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి.
Suicide Attacks | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. నగరంలో ఆత్మాహుతి దాడులకు (Suicide Attacks) కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
SpiceJet | విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు (Technical Snag) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బీహార్ రాజధాని పాట్నా (Patna) వెళ్తున్న స్పైస్జెట్ (SpiceJet) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. సుప్రీంకోర్టు విధించిన మూడు గంటల పరిమితిని ఉల్లంఘించి చాలా మంది ప్రజలు టపాసులు కాల్చడంతో మంగళవారం ఢిల్లీలోని రెడ్ జోన్లో వాయు నాణ్యత చాలా తక్�