Delhi metro | నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.
Students Protest | జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆహారం ఎలా? అర్ధాకలితోనే వారు నిరసన కొనసాగిస్తున్నారా? అన్న సందేహం అందరికీ రావడం సహజం. అయితే అక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
Rahul Gandhi | నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న నిరసనలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Students Protest | కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ మార్చ్లో విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల దాడులు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కొంతమంది పోలీసులు మేకులున్న లాఠీలతో విద్యార�
Students Protest | ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న జంతర్ మంతర్ వేదికను ఖాళీ చేయాలంటూ కేంద్రం గురువారం హుకుం జారీ చేసినట్టు తెలిసింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా డిమాండ్తో జంతర్ మంతర్ కేంద్రంగా �
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న క్రమంలో నిరసనకు వేదికగా ఉన్న జంతర్ మంతర్కు 1.5 కి.మీ పరిధిలో గురువారం అర్ధరాత్రి వరకు మొబైల్ ఇంటర్నెట్ను ప్రభుత్వం న�
Sachin Tendulkar : నీట్ పేపర్ లీకేజీపై జవాబుదారీతనం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులకు క్రికెట్ దిగ్గజం సచిన్ లటెండూల్కర్ (Sachin Tendulkar) మద్దతు తెలిపాడు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతున్న వారికి న్యాయం చేయాలని సూచిస్తూ ఎక�
Jantar Mantar : నీట్ పేపర్ లీకేజీపై జవాబుదారీ కోసం జంతర్ మంతర్ (Jantar Mantar) కేంద్రంగా సాగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. గురువారం కూడా నిరసనలు గట్టిగానే కొనసాగగా.. ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
CJP counter | నీట్ పేపర్ లీకేజీపై(NEET) దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
KTR | ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో (Delhi) విద్యార్థులు చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా రేపు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించకున్నారు.
Rahul Gandhi | నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు, జెన్జీ యువత, విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో నెలరోజుల నుంచ�