Shivakumar, Siddaramaiah aides clash | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకొన్న విభేదాలు మరో మలుపు తిరిగాయి. ఇరువురి సహాయక అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఢిల్లీలోని కర్ణాటక భవన్లో వారిద్దరూ భౌతికంగ�
Air Quality Index: ఢిల్లీ స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నది. సిటీలో చాన్నాళ్ల తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెరుగుపడింది. జూలై 23వ తేదీన ఆ సిటీలో ఏక్యూఐ 67గా రికార్డు అయ్యింది. వర్షాలు.. గాలుల వల్ల.. ఢిల్లీలో ఆకాశం న
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందన్నారు. దేశ సైనిక సంసిద్ధత విషయంలో మన సన్నద్ధత స్థాయి చాలా �
శుక్రవారం మధ్యాహ్నం జరగాల్సిన మంత్రి మండలి సమావేశం (Cabinet Meeting) వాయిదాపడింది. ముఖ్యమంత్రి సహా కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో క్యాబినెట్ భేటీని ప్రభుత్వం వాయిదావేసింది.
ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు (Technical Issue) తలెత్తుతున్నాయి. బుధవారం ఒక్క రోజు ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాల్లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల రోడ్లపై మోకాలి లోతుకు పైగా నీరు నిలిచిపోయింది. దీంతో ఒక వ్యక్తి రోడ్డుపై భారీగా నిలిచిపోయిన నీటిలో ఈతకొట్టాడు.
Tragedy | తనను లైంగికంగా సంతృప్తిపరచడం లేదని కట్టుకున్న భర్తనే ఓ భార్య దారుణంగా హత్య చేసింది. అనంతరం తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఓ కట్టుకథ అల్లింది. కానీ అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చ�
BSF Jawan Robs Jewellery Shop | ఒక వ్యక్తి టాయ్ గన్తో జ్యువెలరీ షాపులోకి ప్రవేశించాడు. అక్కడి వారిని బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తి బీఎస్ఎఫ్ జవాన్ అని తెలుసుకుని షాక్ అయ్యా�
Man swims in waterlogged Delhi road | దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి, కొందరు పిల్లలు ఈతకొట్టారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆప్ నేతలు మండిపడ్డార�
నూరు సంవత్సరాలుగా కొనసాగుతున్న ‘అమెరికా కల’ 21వ శతాబ్దం మొదటి పాతికేండ్లలోనే కరిగిపోతుందని ఎవరూ ఊహించలేదు. 1980లో మొదలైన గ్లోబలైజేషన్ 2010 వరకూసాగిందని అంచనా. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయుల ‘డాలర్ డ్రీమ్స్
Gold Rates | గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు ఇటీవల దిగివచ్చాయి. క్రమంగా ధరలు దిగిస్తుండడంతో కొనుగోలుదారులు ఊరట పొందుతున్నారు. అయితే, బంగారం ధరలు ఒకే రోజు భారీగా పెరిగాయి. దాంతో బంగ�
సీఎం రేవంత్రెడ్డి 49వసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 24న ఆయన ఢిల్లీ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ మల్లు రవి వెల్లడించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ అధ్యక్షుడు మ�