KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీకి బయల్దేరింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామిని ఈ బృందం కలవనుంది
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి 73వ సారి ఢిల్లీ వెళ్లారు. సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం మంగళవారం ఉదయం కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, మనోహర్లాల్ కట్టర్, నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు.
Police Constable Shoots Wife | స్కూటీపై వెళ్తుండగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్ అయిన భర్త ఆగ్రహించాడు. తన వద్ద ఉన్న పిస్టల్తో భార్యపై కాల్పులు జరిపాడు. ఆమె పుట్టిన రోజు నాడే హత్య చ�
5 Minors Stab Man | నడుస్తున్న వ్యక్తి బురద చిందించడంపై ఐదుగురు బాలురు ఘర్షణకు దిగారు. ఆ వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితులైన బాలురను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్') ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతల ఉన్నతస్థాయి బృందం శుక్రవా�
Delhi | ఉత్తర భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో(Heavy rains) జనజీవనం స్తంభించిపోతున్నది. గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని(Delhi) కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
విషయ పరిజ్ఙానం లేదు, కనీసం మంత్రిగా పని చేసిన అనుభవం లేదు, నేర్చుకుందాం అనే ఆసక్తి లేదు, బూతులను నమ్ముకొని రాజకీయం చేస్తూ లాటరీ తగిలినట్టు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కనీసం ఇప్పుడైనా పాలన గురించి అవగాహన పె
ఈ-20 పెట్రోల్ మీద దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. మొట్టమొదటిసారి ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్లు, బైకుల వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Expired Food Racket Busted | గడువు ముగిసిన బ్రాండెడ్ ఆహార ఉత్పత్తుల తయారీ లేబుల్స్, గడువు తేదీలను మార్చి, వాటిని తిరిగి ప్యాక్ చేస్తున్న ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. రూ.20 లక్షలకు పైగా విలువైన ఆహార ఉత్పత్తులను స్వా�
Delhi: 24 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి కారులోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ మహిళ తన మొబైల్ ఫోన్తో వీడియో తీసింది. నిందితుడు తనకు పరిచయం ఉన్న వ్యక్తే అని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నది.
Rahul Gandhi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో రాజకీయ కలకలం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader), లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘కనిపించడం లేదు’ (మిస్సింగ్) అంటూ ఆదివారం ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్ల�
అప్ఘానిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు పాకిస్థాన్
Khalistani terror : దేశానికి ఇప్పుడు మరో ఉగ్ర ముప్పు తయారైంది. ఖలిస్తాని ఉగ్ర సంస్థలు దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్లలో ఖలిస్తాని ఉగ్రసంస్థలు దాడులు చేసే అవకాశం ఉందని కేంద్�
Enforcement Directorate: 2021లో ముంద్రా పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఢిల్లీ�
ఫుట్పాత్పై నిద్రిస్తున్న పదేండ్ల బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ట్యాక్సీ డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.