Wall Collapses | భారీ వర్షానికి గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు మరణించారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వానలతో (Heavy Rain) లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి.
Woman Kills Her Newborn | ఒక మహిళ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత గొంతునొక్కి శిశువును చంపింది. బిల్డింగ్ ఆవరణలోని డస్ట్బిన్లో మృతదేహాన్ని పడేసింది. పారిశుద్ధ్య సిబ్బంది గుర్తించడంతో పోలీసులు దర్యాప్�
Restaurant Denies Entry To Couple | భారతీయ దుస్తులు ధరించిన భార్యాభర్తలను ఒక రెస్టారెంట్ లోనికి అనుమతించలేదు. ఆ జంట దీని గురించి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆరోపించింది. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ముసుగు తొలగిపోయింది. తెచ్చే సామర్థ్యం మాటేమోగానీ ఇచ్చే ఉద్దేశమే ఆ పార్టీకి లేదని తేలిపోయింది. ఢిల్లీలో జరిపిన బీసీ రిజర్వేషన్ ధర్నా ఓ రాజకీయ నాటకం తప్ప, దాని వెనుక ఎంతమాత్
Disguised As Sadhu, Man Kills Wife | ఒక వ్యక్తి పదేళ్ల తర్వాత సాధువు వేషంలో భార్య ఇంటికి వెళ్లాడు. విడిగా నివసిస్తున్న ఆమె తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ ఇంటి నుంచి పారిపోయాడు. మహిళ హత్య సమచారం తెలుసుకున్న పోలీసులు
ఢిల్లీలో ధర్నా చేస్తే బీసీలకు రిజర్వేషన్లు రావని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రిని కలవకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
Gold Rate Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. స్టాకిస్టుల నుంచి కొనుగోళ్లు జరుపడంతో ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రూ.200 పెరిగి తులానికి రూ.99,020కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి తు�
PM Modi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఉమ్మడి కేంద్ర సచివాలయ (Combined Centrel Secretariat) ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం (Union Govt) నిర్ణయించింది.
Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఐదుగురు బంగ్లాదేశీయులను (Bangladeshis) పోలీసులు అరెస్టు చేశారు. వారందరిని అక్రమ వలసదారులుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
14 ఏళ్ల పాటు సాగిన మలి తెలంగాణ సాధన ఉద్యమానికి శిబూ సొరేన్ సహకారం మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. జేఎంఎం అధినేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సొరేన్ మృతిపై సోమవారం ఒక ప్రకటనలో ది