రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నాయకుడు తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశ�
అన్నదాతల గోడుపట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, పైగా వారిది ప్రజాపాలన అంటూ గప్పాలు కొడుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. రైతులకు కనీసం ఎరువులు, గన్నీ బస్తాలు ఇవ్వలేని దైన్యం�
రాష్ట్రంలో ఓ వైపు అన్నదాతలు అరిగోస పడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అన్నదాతల గోడు పట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్ర
Woman Stabbed To Death | బైక్ పార్కింగ్ విషయంలో దంపతులు, పొరుగువారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో పొరుగున నివసించే వ్యక్తులు ఆ జంటపై కత్తితో దాడి చేశారు. కత్తిపోటు వల్ల మహిళ మరణించగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 72వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరనున్న సీఎం రేవంత్రెడ్డి.. అక్కడి నుంచి సా యంత్రం హస్తినకు వెళ్లనున్నారు.
Adulterated Ghee Seized | ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టును రట్టు చేశారు. నెయ్యి తయారీ, పంపిణీ కేంద్రాలపై దాడులు చేశారు. 6,500 లీటర్లకు పైగా క
Pawan Kalyan | తెలంగాణ ఏర్పడి 12 ఏండ్లు గడిచినా ఏపీ నేతల విద్వేషం ఏ మాత్రం చల్లారలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు అనుమతివ్వలేదని అదే రోజు ప్రెస్మీట్ పెట్టి మరి ‘తెలంగాణ మీ అయ్య జాగీరా..?’ అంటూ
India-Bangladesh : భారత్, బంగ్లాదేశ్ మధ్య మరో వివాదం తలెత్తింది. బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ సన్నిహితుడు, ఆయన సలహాదారుడు అయిన జాహెద్ ఉర్ రెహమాన్ను న్యూఢిల్లీ ఎయిర్పోర్టులో అధికారులు నిలిపివేశారు. దాదాపు రెండు గ
Fire Accident News | ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్పురి/తుగ్లకాబాద్ (Govindpuri/Thuglakabad) ఎక్స్టెన్షన్ ప్రాంతంలో జూన్ 12న జరిగిన ఘోర అగ్నిప్రమాదం కేసులో ఊహించని మలుపు వెలుగుచూసింది. మొదట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Electric Shortcircute) కారణంగా�
IndiGo flight : ఇండిగో విమానానికి శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. జూన్ 12న లక్నో నుంచి ఢిల్లీ బయల్దేరాల్సిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 71వసారి కావడం గమనార్హం. గురువారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో రేవంత్రెడ్డి పాల్�
Delhi fire : ఢిల్లీలో గతవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఒక హోటల్లో జరిగిన ఈ ప్రమాద ఘటనలో 21 మంది మరణించారు. అందులో గుర్గావ్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
NDA meeting : కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 12 ఏళ్లు అధికారం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధ, గురు వారాల్లో ఎన్డీయే పక్షాల కీలక భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. 12 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని సెలబ్రేట
Anti-Rahul Posters | ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి (India alliance) అత్యంత కీలక సమావేశం జరుగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. సమావేశానికి ముందు దేశ రాజధాని �