ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీసీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశ
ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (BCFS) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు.
Father Kills Son | పదేళ్ల కుమారుడ్ని తండ్రి హత్య చేశాడు. విడిగా నివసిస్తున్న భార్యకు ఈ సమాచారం ఇచ్చి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Man Killes Colleague | పది వేలు అప్పుగా ఇవ్వనందుకు ఒక వ్యక్తిని సహోద్యోగి హత్య చేశాడు. ఫామ్హౌస్లోని ట్యాంకులో మృతదేహాన్ని పడేశాడు. ఆ వ్యక్తి మిస్సింగ్పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు నిం�
బీసీలకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసి తమ చిత్తశుద్ధ్దిని నిరూపించుకోవాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్
Hari Hara Veeramallu | దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకి జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుం
Shivakumar, Siddaramaiah aides clash | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకొన్న విభేదాలు మరో మలుపు తిరిగాయి. ఇరువురి సహాయక అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఢిల్లీలోని కర్ణాటక భవన్లో వారిద్దరూ భౌతికంగ�
Air Quality Index: ఢిల్లీ స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నది. సిటీలో చాన్నాళ్ల తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెరుగుపడింది. జూలై 23వ తేదీన ఆ సిటీలో ఏక్యూఐ 67గా రికార్డు అయ్యింది. వర్షాలు.. గాలుల వల్ల.. ఢిల్లీలో ఆకాశం న
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందన్నారు. దేశ సైనిక సంసిద్ధత విషయంలో మన సన్నద్ధత స్థాయి చాలా �
శుక్రవారం మధ్యాహ్నం జరగాల్సిన మంత్రి మండలి సమావేశం (Cabinet Meeting) వాయిదాపడింది. ముఖ్యమంత్రి సహా కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో క్యాబినెట్ భేటీని ప్రభుత్వం వాయిదావేసింది.
ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు (Technical Issue) తలెత్తుతున్నాయి. బుధవారం ఒక్క రోజు ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాల్లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల రోడ్లపై మోకాలి లోతుకు పైగా నీరు నిలిచిపోయింది. దీంతో ఒక వ్యక్తి రోడ్డుపై భారీగా నిలిచిపోయిన నీటిలో ఈతకొట్టాడు.
Tragedy | తనను లైంగికంగా సంతృప్తిపరచడం లేదని కట్టుకున్న భర్తనే ఓ భార్య దారుణంగా హత్య చేసింది. అనంతరం తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఓ కట్టుకథ అల్లింది. కానీ అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చ�