Gold Rates | గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు ఇటీవల దిగివచ్చాయి. క్రమంగా ధరలు దిగిస్తుండడంతో కొనుగోలుదారులు ఊరట పొందుతున్నారు. అయితే, బంగారం ధరలు ఒకే రోజు భారీగా పెరిగాయి. దాంతో బంగ�
సీఎం రేవంత్రెడ్డి 49వసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 24న ఆయన ఢిల్లీ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ మల్లు రవి వెల్లడించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ అధ్యక్షుడు మ�
Delhi Murder: భర్తకు మత్తు మాత్రలు ఇచ్చి, ఆ తర్వాత ఎలక్ట్రిక్ షాక్తో అతన్ని చంపింది భార్య. ఈ మర్డర్లో ఆమె లవర్ సహకరించినట్లు తెలిసింది. ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో ఈ హత్య జరిగింది.
ఢిల్లీలో బుధవారం జరిగిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చే జరగలేదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గోదావరి, కృష్ణా నదీ జలాలపై చర్చించేందుకు కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్�
సీఎం రేవంత్రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లి.. 50 యూరియా బస్తాలను కూడా తీసుకురాలేదని, యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
‘బనకచర్ల ప్రస్తావన వస్తే బాయ్కాట్' అంటూ ముందురోజు పత్రికలకు లీకులిచ్చిన రేవంత్ .. అర్ధరాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. తెల్లారేసరికి బాబుతో సమావేశమయ్యారు. ‘బనకచర్ల అనేదే తమ సింగిల్ పాయింట్ ఎజెండా’ అని చ
Gold Rates | బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరలు భారీ ఊరటనిచ్చాయి. వరుసగా రెండో సెషన్లో ధరలు పతనమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.500 తగ్గి తులం ధర రూ.98,870కి చ�
సీఎం రేవంత్రెడ్డి మంగళవారం 48వ సారి ఢిల్లీకి వెళ్లారు. బనకచర్లపై కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ, తెలంగాణ సీఎంలతో భేటీ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు భేటీని �
Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.