Republic Day 2026 | దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి."వందేమాతరానికి 150 ఏళ్లు" ప్రధాన ఇతివృత్తంతో కర్తవ్యపథ్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపద
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీలో సీనియర్, అగ్రనేతల్లో ఒకరైన శశి థరూర్ తాజాగా పార్టీకి షాకిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టి.. తన రాష్ట్రంలో ప్రధాని మోదీ నిర్వహించిన కార్యక్రమానికి హ
Gurugram : గుర్గావ్ (హరియాణా) పట్టణంలో బుధవారం నడిరోడ్డుపై కిడ్నాప్ యత్నం జరిగింది. డెలివరీ బాయ్ గా పని చేస్తున్న ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే, వెంటనే పోలీసులు అలర్ట్ అయి, న�
North India: ఉత్తరాదిలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. దీంతో ఇవాళ ఢిల్లీలో వర్షం పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప స్థాయి వాన కురిసింది. కశ్మీర్లో నిన్న సాయంత్రం నుంచి మంచు కురుస్తోంది. �
Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన మరో రెండు కేసులలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు ఊరట లభించింది. ఆయనను నిర్దోషిగా ఢిల్లీ కోర్టు గురువారం ప్రకటించింది.
IAS officer Sanjeev Khirwar | పెంపుడు కుక్క నడక కోసం ఒక ఐఏఎస్ అధికారి ఏకంగా స్టేడియాన్ని ఖాళీ చేయించారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయనను బదిలీ చేశారు. తాజాగా ఆ ఐఏఎస్ అధికారికి ఢిల్లీలో మళ్లీ కీలక పోస్ట్ దక్కింది.
Fog in Peddapalli | ఓదెల, జనవరి 19: పెద్దపల్లి జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు కమ్మేసి.. 10 మీటర్ల దూరంలోని ప్రాంతం కూడా కనిపించడం లేదు. మొత్తం మంచు కప్పేసి ఉండటంతో ఢిల్లీని తలపిస్తోంది.
IndiGo flight : ఢిల్లీ నుంచి బాగ్దోగ్రా (పశ్చిమ బెంగాల్) ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సివచ్చింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది.
Republic Day Alert | ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల (Republic Day celebrations) ను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలో ఉగ్రవాదులు (Terrorists) దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘావర్గాలు తెలిపాయి.
Delhi | ఉత్తరభారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సోమవారం ఢిల్లీ-ఎయిమ్స్లో చేరారు. గత శనివారం ఆయన వాష్రూమ్కు వెళ్తూ రెండుమార్లు స్పృహ కోల్పోవటంతో, ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమైంది.
PMO: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల లోగా కొత్త ఆఫీసులో అడుగుపెట్టనున్నారు. రైసినా హిల్స్లో ఆయన కోసం కొత్త ఆఫీసును నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పీఎంవోను సేవా తీర్థ్గా నామకరణం చేశారు.
Room Heaters : దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో చాలా మంది రూం హీటర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వీటి వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Digitally arrest : డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మారడం లేదు. తాజాగా ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కారణంగా రూ.15 కోట్ల వరకు మోసపోయింది.