Dense Fog: పంజాబ్ నుంచి బీహార్ వరకు.. దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. దీంతో విజిబిలిటీ చాలా తగ్గింది. ఈ నేపథ్యంలో ఐఎండీ వార్నింగ్ జారీ చేసింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ ఇచ్చారు. రోడ్డు, రైలు, గగనమార్గ ప్ర�
కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది. ఎదురుగా ఉన్నవారు కూడా కనిపించని (Visibility) పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి కూడా బయటకు రాలేకపోతున్నారు.
Bharat Taxi | ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు దీటుగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార (కో-ఆపరేటివ్) క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి.
దేశంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈనెల 19,20 తేదీల్లో ఢిల్లీలోని యశోభూమిలో చింతన్శివిర్ను నిర్వహించనున్నారు.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న 69వ జాతీయ స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్ఐ) స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ కర్రా శివానీ పతక జోరు కొనసాగుతున్నది.
Demonetised Currency: రద్దు అయిన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను భారీ మొత్తంలో సీజ్ చేశారు. ఢిల్లీలోని వాజిర్పుర్ ఏరియాలో డిమానిటైజ్ నోట్లతో ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.
Gold-Silver Price | వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ప్రపంచ సంకేతాల మధ్య దేశీయంగా బలమైన డిమాండ్ దేశ రాజధాని ఢిల్లీలో రూ.11,500 పెరిగి కిలోకు రూ.1.92లక్షలకు చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. మంగళవా�
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో గురువారం (ఈనెల 11న) ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కటకం �
అతడు ఢిల్లీలో పేరొందిన యూనివర్సిటీలో ఏంబీఏ చదివాడు. కానీ ఉద్యోగం దొరక్కపోవడంతో మత్తు పదార్థాలకు బానిసై వాటిని కొనడానికి కావాల్సిన డబ్బు కోసం దొంగతనాల బాట పట్టాడు.