దేశ రాజధాని నగరంలో కాలుష్యం తీవ్రంగా ఉంది. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం, నాలుగింట మూడు కుటుంబాల్లో కనీసం ఒకరు అస్వస్థతతో బాధపడుతున్నారు. 15,000 మంది నుంచి సేకరించిన సమాచా�
Gold-Silver Price | ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపులో మందగమనం, యూఎస్-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాల మధ్య డాలర్ బలపడింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పడిపోయాయి.
Cloud Seeding | ఢిల్లీలో కాలుష్యం కట్టడికి రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే దాదాపు 53 ఏండ్ల తర్వాత ఢిల్లీలో కాలుష్య స్థాయిలను పెంచేందుకు క్లౌడ్
దీపావళి తర్వాత ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు మంగళవారం ప్రభుత్వం చేపట్టిన ‘మేఘ మథనం’ (క్లౌడ్ సీడింగ్) విఫలమైంది.
Gold Price | మొన్నటి వరకు ఆకాశన్నంటిన పుత్తడి ధరలు.. ప్రస్తుతం క్రమంగా దిగి వస్తున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో డిమాండ్ ధరలు పతనమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు ర�
Cloud seeding | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైం�
BJP MLA | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో అధికార బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకి (BJP MLA) షాకింగ్ అనుభవం ఎదురైంది. యమునా నది (Yamuna River) శుభత్రపై రీల్స్ (reel) చేస్తూ కాలుజారి నదిలో పడిపోయారు.
Acid Attack : ఢిల్లీలో జరిగిన యాసిడ్ దాడి ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకున్నది. అది యాసిడ్ దాడి కాదు.. టాయిలెట్ క్లీనర్ వల్ల అమ్మాయి చేతులు కాలినట్లు పోలీసులు తేల్చారు. ఆ స్టోరీ వెనుక ఉన్న రహస్యాన్ని చేధించార
ఢిల్లీ పోలీసులు ఒళ్లు గగుర్పొడిచే ఓ హత్య కేసును ఛేదించారు. ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఓ యువతి (21), యువకుడు మే నెల నుంచి తిమర్పూర్లోని గాంధీ విహార్లో సహజీవనం చేస్తున్నారు.
Harsha Bhargavi | తెలంగాణ మహిళా అధికారికి దేశ రాజధానిలో తీవ్ర అవమానం జరిగింది. అధికార హోదాలో సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 55వ సారి ఢిల్లీకి వెళ్తున్నారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం రాత్రే ఢిల్�
ఈ నెల 29న ఢిల్లీలో మొదటిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. బురాయ్లో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందన్నారు.