Two Teens Charred To Death | ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి కాలిన గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
NDA CMs | ఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహించా
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాన దంచికొట్టింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Heavy Rains) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బయల్దేరి వెళ్లారు. సీఎం అయినప్పటి నుంచి రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 44వసారి కావడం గమనార్హం. ప్రస్తుత పర్యటనలో భాగంగా శనివారం ఢిల్ల
Gold Rate | బంగారం ధరలు మగువలకు షాక్ ఇస్తున్నాయి. మొన్నటి వరకు రికార్డు స్థాయికి పెరిగిన ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా మళ్లీ ధరలు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన�
సీఎం రేవంత్రెడ్డి మరోమారు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా ఆయన ఢిల్లీకి వెళ్లటం ఇది 44వ సారి. ఢిల్లీలో శనివారం జరిగే నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు.
అధిక రాబడి పేరుతో అమాయకుల నుంచి రూ.4.48కోట్లు వసూలు చేసి పరారైన వ్యక్తిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. డీసీపీ ప్రసాద్ కథనం ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన జితేందర్ చౌబే వృత్త�
Gold Rate | బంగారం ధరలు మరోసారి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. నగల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో బులియన్ మార్కెట్లో ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్
Man Kills Teen After Catching With Wife | భార్యతో సన్నిహితంగా కనిపించిన యువకుడ్ని ఒక వ్యక్తి హత్య చేశాడు. గ్యాస్ సిలిండర్తో పలుసార్లు తలపై కొట్టి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Gold | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ధర స్వల్పంగా దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.490 తగ్గి.. తులం రూ.96,540కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిప