ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ఎల్యూ) ప్రొఫెసర్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గురువారం నియమితులయ్యారు. భారతీయ న్యాయ విద్యలోఇదో వినూత్న అధ్యాయమని ఎన్ఎల్యూ ఈ సందర్�
Massive Fire | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. పితంపుర (Pitampura)లోని శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (Sri Guru Gobind Singh College of Commerce)లో గురువారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
USBRL | ఢిల్లీ నుంచి శ్రీనగర్కు రైలు ద్వారా చేరాలనే కల నెరవేరింది. తొలిసారిగా బుధవారం భద్రతా దళాలతో రైలు ఢిల్లీ నుంచి ఉధంపూర్-శ్రీనగర్-బరాముల్లా (USBRL) రైలు లింక్ ద్వారా శ్రీనగర్ చేరుకుంది. ఈ రైలును ప్రత్యేకం
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణకు అడ్డంకులు తొలగడం.. సోమవారం బీసీసీఐ (BCCI) కొత్త షెడ్యూల్ ప్రకటించడంతో క్రీడా వినోదం కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికల్ని మాత్�
Indira Gandhi | అది మార్చి, 1971.. పాకిస్థానీ నియంత పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటం సాగిస్తున్న బెంగాలీలపై పాకిస్థానీ సైన్యం ఆపరేషన్ సెర్చ్లైట్ పేరిట దారుణ మారణకాండ సాగిస్తున్న కాలం.. స్వతంత్ర బంగ్లాదేశ్ పోర�
Crime news | గేమింగ్ పార్లర్ (Gaming Parlour) నుంచి వస్తున్న శబ్దాలు తమకు ఇబ్బందిగా ఉన్నాయని అన్నందుకు పక్కింటి వ్యక్తిని దంపతులు, వారి మైనర్ కుమారుడు కొట్టిచంపారు. అనంతరం ముగ్గురు పరారయ్యారు.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అండర్గ్రాడ్యుయేట్స్ (సీయూఈటీ-యూజీ), 2025 పరీక్ష కేంద్రాల కేటాయింపుపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఢిల్లీ-ఎన్సీఆర్, మీరట్, పరిసర ప్రాంతాల వి
రాష్ట్రంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒకటి రెండేండ్లుగా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిని నియమించలేకపోగా, మరొకటి ఏడాదిన్నర నుంచి ధైర్యంగా మంత్రివర్గాన్ని విస్తర�
Delhi Tests Air Sirens | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగడంతో దేశ రాజధాని ఢిల్లీ హై అలెర్ట్గా ఉన్నది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం ఎయిర్ సైరన్స్ను పరీక్షించి
Indian Railway | సరిహద్దుల్లో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందు�
Delhi | పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అన్ని ప్రముఖ ప్రదేశాల్లో జనసంచారం నిషేధించా�
SUV Runs Over Security Guard | నైట్ డ్యూటీ చేసిన సెక్యూరిటీ గార్డు ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. క్రాసింగ్ వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఎదురుగా వచ్చిన ఎస్యూవీ వాహనం డ్రైవర్ పలుసార్లు హారన్ మోగించాడు. దీనిపై అభ�