కాంగ్రెస్లో రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. రాష్ట్ర నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించలేదు. నేడు, రేపు అంటూ ఊరించి, చివరికి అసలు కమిటీ తప్ప మిగతావి ప్రకట�
దేశంలో కరోనా వైరస్ నెమ్మదిగా విస్తరిస్తున్నది. ఇప్పటికి దేశంలో కొవిడ్ సోకిన వారి సంఖ్య వెయ్యి దాటింది. గత వారంలో కొత్తగా 752 మంది వైరస్ బారిన పడ్డారు.
Corona virus | దేశంలో కరోనా వైరస్ (corona virus) మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో యాక్టివ్ కేసుల సంఖ్య 104కు చేరింది. అక్కడ గడిచిన వారం రోజుల్ల�
నాడు నీళ్ల కోసం బీఆర్ఎస్ పోరాడిందని, తెచ్చుకున్న తెలంగాణలో 200 టీఎంసీల నీళ్లను అప్పనంగా ఏపీకి తరలిస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కేసీఆర్ అనుమతితో పెద్దఎత్తున ప్రజా పోరాటానికి కా
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షం, బలమైన గాలుల వల్ల న్యూఢిల్లీ విమానాశ్రయం టర్మినల్ 1లోని పైకప్పు ఛత్రం కూలింది. భారీ వర్షం, గంటకు 82 కి.మీ వేగం
Two Teens Charred To Death | ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి కాలిన గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
NDA CMs | ఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహించా
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాన దంచికొట్టింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Heavy Rains) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బయల్దేరి వెళ్లారు. సీఎం అయినప్పటి నుంచి రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 44వసారి కావడం గమనార్హం. ప్రస్తుత పర్యటనలో భాగంగా శనివారం ఢిల్ల
Gold Rate | బంగారం ధరలు మగువలకు షాక్ ఇస్తున్నాయి. మొన్నటి వరకు రికార్డు స్థాయికి పెరిగిన ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా మళ్లీ ధరలు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన�
సీఎం రేవంత్రెడ్డి మరోమారు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా ఆయన ఢిల్లీకి వెళ్లటం ఇది 44వ సారి. ఢిల్లీలో శనివారం జరిగే నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు.