Crime news | గేమింగ్ పార్లర్ (Gaming Parlour) నుంచి వస్తున్న శబ్దాలు తమకు ఇబ్బందిగా ఉన్నాయని అన్నందుకు పక్కింటి వ్యక్తిని దంపతులు, వారి మైనర్ కుమారుడు కొట్టిచంపారు. అనంతరం ముగ్గురు పరారయ్యారు.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అండర్గ్రాడ్యుయేట్స్ (సీయూఈటీ-యూజీ), 2025 పరీక్ష కేంద్రాల కేటాయింపుపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఢిల్లీ-ఎన్సీఆర్, మీరట్, పరిసర ప్రాంతాల వి
రాష్ట్రంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒకటి రెండేండ్లుగా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిని నియమించలేకపోగా, మరొకటి ఏడాదిన్నర నుంచి ధైర్యంగా మంత్రివర్గాన్ని విస్తర�
Delhi Tests Air Sirens | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగడంతో దేశ రాజధాని ఢిల్లీ హై అలెర్ట్గా ఉన్నది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం ఎయిర్ సైరన్స్ను పరీక్షించి
Indian Railway | సరిహద్దుల్లో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందు�
Delhi | పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అన్ని ప్రముఖ ప్రదేశాల్లో జనసంచారం నిషేధించా�
SUV Runs Over Security Guard | నైట్ డ్యూటీ చేసిన సెక్యూరిటీ గార్డు ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. క్రాసింగ్ వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఎదురుగా వచ్చిన ఎస్యూవీ వాహనం డ్రైవర్ పలుసార్లు హారన్ మోగించాడు. దీనిపై అభ�
Omar Abdullah Meet PM Modi | జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత వారిద్దరూ భేటీ కావడం ఇది తొలిస�
దేశ రాజధాని ఢిల్లీని వర్షం ముంచెత్తింది. భారీ వర్షానికి ఒక మహిళ, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. అలాగే విద్యుదాఘాతానికి 25 ఏండ్ల యువకుడు మృతి చెందాడు. 200కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో పుత్తడి ధర రూ.96 వేల మార్క్ను అధిగమించింది. ఢిల్లీలో 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర రూ.1,080 ఎగబాకి రూ.96,800 ప�
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) భారీ వర్షం ముంచెత్తింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో జనజీవనం స్తంభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. �