Chess Selections | ప్రిల్ 6న వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్-19 చదరంగం ఎంపిక పోటీలను హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు
కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని అంబేద్కర్ ఫోటో సాధన సాధన సమితి జాతీయ సలహాదారుడు , ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. తమ ఆ
Gold Rate | బంగారం ధరలు శాంతిస్తున్నాయి. ఇటీవల రికార్డుస్థాయికి చేరిన ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా మంగళవారం సైతం ధర స్వల్పంగా తగ్గింది. ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో ధర రూ.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 40వసారి ఢిల్లీకి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితోకలిసి సీఎం ఢిల్లీ వెళ్లారు.
శని గ్రహాన్ని ప్రత్యేకంగా నిలిపే దాని వలయాలు కొన్ని రోజులపాటు అదృశ్యం కానున్నాయి. ఇది ఆదివారం రాత్రి 9.34 గంటలకు మొదలైంది. వాస్తవానికి ఈ వలయాలు పూర్తిగా మాయమైపోవు. కానీ, భూమిపై నుంచి చూసినప్పుడు మనకు అలా భ్�
పార్లమెంట్లో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల ముగిసేలోపు బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివార�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజూ శుక్రవారం పదిగ్రాముల పుత్తడి ధర రూ.400 దిగి రూ.91,250కి చేరుకున్నది.
ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా అందివ్వనున్న డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సామాజిక న్యాయ పురసారానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బీసీ ఉద్యమకారుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ఎంపికయ్యా
Man Dumps Woman Body In Canal | పాత పరిచయం ఉన్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. ఆమె మృతదేహానికి రాయి కట్టి కాలువలో పడేశాడు. ఐదు రోజుల తర్వాత ఉబ్బిన మహిళ మృతదేహం కాలువలో తేలింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చ�
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరం మరోసారి మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా నిలిచింది. 2024-25 శీతాకాలంలో (అక్టోబర్ నుంచి జనవరి 31 వరకు) ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్కు 715 మైక్రోగ్రాములుగా రికార్డయ్యింది. ఇ
Robbery | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో నేరాలు పెరిగిపోతున్నాయి. దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలతో ఎప్పుడూ ఢిల్లీ పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా అక్కడ మరో భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) సోమవారం న్యూఢిల్లీలోని జంతర్మంతర్లో ధర్నా నిర్వహించింది. పలువురు ఎంపీలు, ముస్లిం సంస్థలు ఈ నిరసనలో పాల్గొన్నాయి.