Gold Price Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు వరుష షాక్ ఇస్తున్నాయి. గత కొద్దిరోజుల గతంలో ఎన్నడూ లేని విధంగా పుత్తడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా కొనుగోలుదారులు ధరల పెరుగులతో ఆందోళనకు గురవుతున్నారు.
కెనడా నూతన ప్రధాన మంత్రి మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి ఎంపీలకు స్థానం లభించింది. ఇండో-కెనడియన్ అనిత ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేరాలకు మంత్రి పదవులు లభించాయి.
దేశంలోని 55 శాతం మంది టెకీలు, వ్యాపారవేత్తలు నిద్రలేమితో బాధపడుతున్నారు. పని ఒత్తిడితో ఆయా రంగాలవారు నిద్రకు దూరమవుతున్నారని ‘టై గ్లోబల్ అండ్ హార్ట్ఫుల్నెస్' సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా మూడురోజుల పాటు తగ్గుతూ వచ్చిన ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధానిలో తులం బంగారం ధర రూ.88,790కి చేరింది. బంగారం ధరలను పెరిగిందని ఆల్ ఇండియ�
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని మొదల్లగూడ శివారులో ఉన్న ఇంటర్నేషనల్ సింబయాసిస్ డీమ్డ్ వర్సిటీలో (Symbiosis university) విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఢిల్లీకి చెందిన షాగ్నిక్ వర్సిటీ హాస్�
IFS officer: ఢిల్లీలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్డింగ్ మీద నుంచి దూకి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చాణక్యపురిలో జరిగింది. ఆ ఆఫీసర్ను జితేంద్ర రావత్గా గుర్తించారు. కొన్ని రోజుల నుంచి ఆయన �
సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం 38వసారి ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది. ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్న ఆయన సాయంత్రం ఓ మీడియా కాన్క్లేవ్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిగా అంజు రాఠీ రాణా బుధవారం నియమితులయ్యారు. ఈ పదవిలో నియమితురాలైన తొలి మహిళ ఆమె కావడం విశేషం. ఆమె 2017లో జాయింట్ సెక్రటరీగా న్యాయ మంత్రిత్వ శాఖలో చేరారు.
పాత దూతను తప్పించి, నచ్చిన నేతకు బాధ్యతలు ఇప్పించుకుందామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహకర్త, ముఖ్య నేత వేసిన ఎత్తులు బెడిసికొట్టినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. కొత్త దూతను గుప్పిట్లో పె
అగ్ర హీరో రామ్చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కర్నాటకలో కొంతభాగం జరిగింది. త్వరలో ఢిల్లీ షెడ్యూల్ మొదలు కాను
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో వాయు కాలుష్య నివారణ కోసం ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం మాట్లాడుతూ.. 15 ఏండ్లు దాటిన వాహనాలకు పెట్రో�
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది. గత సీజన్లో రన్నరప్తో నిరాశచెందిన ఢిల్లీ ఈసారి దుమ్మురేపుతున్నది.
Car Wheels Stolen | ఇంటి బయట పార్క్ చేసిన కారు నాలుగు చక్రాలు చోరీ అయ్యాయి. ఇది చూసి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అవధ్ ఓజా షాక్ అయ్యారు. రద్దీ ప్రాంతంలో పగలే ఈ చోరీ జరిగినట్లు ఆయన ఆరోపించారు.
రికార్డుస్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి.