అగ్ర హీరో రామ్చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కర్నాటకలో కొంతభాగం జరిగింది. త్వరలో ఢిల్లీ షెడ్యూల్ మొదలు కాను
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో వాయు కాలుష్య నివారణ కోసం ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం మాట్లాడుతూ.. 15 ఏండ్లు దాటిన వాహనాలకు పెట్రో�
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది. గత సీజన్లో రన్నరప్తో నిరాశచెందిన ఢిల్లీ ఈసారి దుమ్మురేపుతున్నది.
Car Wheels Stolen | ఇంటి బయట పార్క్ చేసిన కారు నాలుగు చక్రాలు చోరీ అయ్యాయి. ఇది చూసి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అవధ్ ఓజా షాక్ అయ్యారు. రద్దీ ప్రాంతంలో పగలే ఈ చోరీ జరిగినట్లు ఆయన ఆరోపించారు.
రికార్డుస్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి.
Hyperloop Test Track: హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను రెఢీ చేశారు. ఐఐటీ మద్రాసు, రైల్వేశాఖ సమన్వయంతో ఆ ట్రాక్ రెఢీ అయ్యింది. సుమారు 422 మీటర్ల పొడువైన ట్రాక్ను డెవలప్ చేశారు. హైపర్లూప్ వేగంతో 350 కిలోమీటర్ల దూరాన�
అమెరికన్ ఎయిర్లైన్స్ విమానానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. దీంతో విమానాన్ని రోమ్కు మళ్లించారు. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ఏఏ 292 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం న్యూయార్క�
Atishi | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, మాజీ సీఎం అతిషి ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయక�
Sonia Gandhi | కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసుపత్రి (hospital) నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
పట్టభద్రులలో 42.6 శాతం మంది మాత్రమే ఉద్యోగార్హులని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. 2023లో ఇది 44.3 శాతం ఉండగా గత ఏడాదికి 42.6 శాతానికి తగ్గినట్టు మెర్సెర్ మెటెల్ టాలెంట్ అసెస్మెంట్ కంపెనీ వెల్లడించింది.
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మరోసారి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. చాలా సమయం ఆదా అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై కారులో వెళ్లబోనని అన్నారు.
ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు రామ్లీలా మైదానంలో ఆమెతో లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయిస్తారు. 26 ఏండ్ల తర్వాత ఢిల్లీల
Boy Burns Father Alive | చొక్కా జేబులోంచి డబ్బులు దొంగిలించిన కుమారుడ్ని తండ్రి మందలించాడు. దీంతో ఆగ్రహించిన 14 ఏళ్ల బాలుడు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి మంటల్లో కాలి సజీవ దహనమయ్యాడు.
Tesla in India | అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టెస్లా సీఈవో ఎలాన్ మధ్య ఇటీవల సమావేశ�