ఉత్తరభారత దేశాన్ని వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూమి కంపించింది. గంటల వ్యవధిలోనే బీహార్లో ప్రకంపణలు చోటుచేసుకున్నారు. ఉదయం 8.02 గంటలకు బీహార
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) స్పందిస్తూ.. మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Delhi) వచ్చింది. సోమవారం ఉదయం 5.36 గంటలకు ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయింది. భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవ�
Delhi Stampede | ఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించ
drug addict son kills mother | ఒక వ్యక్తి డ్రగ్స్కు బానిస అయ్యాడు. డబ్బుల కోసం తల్లితో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఆమెను హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 32వ సారి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ కా ర్యదర్శి కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు శుక్రవారం రాత్రి ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
Lalu Prasad Yadav | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీహార్పై ఎలాంటి ప్రభావం చూపవని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి లేదని చెప్పారు.
బీజేపీ ఎట్టకేలకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఓడించింది. కేంద్రంలో గత పదేండ్లకు పైగా అధికారం చెలాయిస్తున్న పార్టీకి ఇది చిరకాల స్వప్నం. అయితే సీట్ల పరంగా బీజేపీకి చాలానే వచ్చినప్పటికీ ఓట్ల పరంగా ప�
man beaten to death over spilled food | ఒక వ్యక్తి తన వెంట తీసుకెళ్లిన ఆహారం బస్సులో చెల్లాచెదురుగా పడింది. దీంతో చొక్కా విప్పి క్లీన్ చేయాలని డ్రైవర్, అతడి స్నేహితులు ఆ వ్యక్తిని ఒత్తిడి చేశారు. నిరాకరించడంతో ఆ వ్యక్తి ప్రైవే
PM Modi | ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు సంతోషం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Delhi | ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఫలితాలను ఈసీ ప్రకటించనున్నది. ఎన్నికల ఫలితాలకు ముందు ఢిల్లీలో హైడ్రామా నెలకొన్నది. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయ�
రాష్ట్రాల హకులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర పరిధిలోని అంశాలను కేంద్రం తీసుకోవడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.
దేశవ్యాప్తంగా త్వరలో చేపట్టనున్నజనగణనలోనే కులగణన నిర్వహించాలని, బీసీలకు ప్రత్యేక మం త్రిత్వశాఖను ఏర్పా టు చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.