శని గ్రహాన్ని ప్రత్యేకంగా నిలిపే దాని వలయాలు కొన్ని రోజులపాటు అదృశ్యం కానున్నాయి. ఇది ఆదివారం రాత్రి 9.34 గంటలకు మొదలైంది. వాస్తవానికి ఈ వలయాలు పూర్తిగా మాయమైపోవు. కానీ, భూమిపై నుంచి చూసినప్పుడు మనకు అలా భ్�
పార్లమెంట్లో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల ముగిసేలోపు బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివార�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజూ శుక్రవారం పదిగ్రాముల పుత్తడి ధర రూ.400 దిగి రూ.91,250కి చేరుకున్నది.
ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా అందివ్వనున్న డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సామాజిక న్యాయ పురసారానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బీసీ ఉద్యమకారుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ఎంపికయ్యా
Man Dumps Woman Body In Canal | పాత పరిచయం ఉన్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. ఆమె మృతదేహానికి రాయి కట్టి కాలువలో పడేశాడు. ఐదు రోజుల తర్వాత ఉబ్బిన మహిళ మృతదేహం కాలువలో తేలింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చ�
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరం మరోసారి మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా నిలిచింది. 2024-25 శీతాకాలంలో (అక్టోబర్ నుంచి జనవరి 31 వరకు) ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్కు 715 మైక్రోగ్రాములుగా రికార్డయ్యింది. ఇ
Robbery | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో నేరాలు పెరిగిపోతున్నాయి. దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలతో ఎప్పుడూ ఢిల్లీ పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా అక్కడ మరో భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) సోమవారం న్యూఢిల్లీలోని జంతర్మంతర్లో ధర్నా నిర్వహించింది. పలువురు ఎంపీలు, ముస్లిం సంస్థలు ఈ నిరసనలో పాల్గొన్నాయి.
Gold Price Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు వరుష షాక్ ఇస్తున్నాయి. గత కొద్దిరోజుల గతంలో ఎన్నడూ లేని విధంగా పుత్తడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా కొనుగోలుదారులు ధరల పెరుగులతో ఆందోళనకు గురవుతున్నారు.
కెనడా నూతన ప్రధాన మంత్రి మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి ఎంపీలకు స్థానం లభించింది. ఇండో-కెనడియన్ అనిత ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేరాలకు మంత్రి పదవులు లభించాయి.
దేశంలోని 55 శాతం మంది టెకీలు, వ్యాపారవేత్తలు నిద్రలేమితో బాధపడుతున్నారు. పని ఒత్తిడితో ఆయా రంగాలవారు నిద్రకు దూరమవుతున్నారని ‘టై గ్లోబల్ అండ్ హార్ట్ఫుల్నెస్' సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా మూడురోజుల పాటు తగ్గుతూ వచ్చిన ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధానిలో తులం బంగారం ధర రూ.88,790కి చేరింది. బంగారం ధరలను పెరిగిందని ఆల్ ఇండియ�
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని మొదల్లగూడ శివారులో ఉన్న ఇంటర్నేషనల్ సింబయాసిస్ డీమ్డ్ వర్సిటీలో (Symbiosis university) విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఢిల్లీకి చెందిన షాగ్నిక్ వర్సిటీ హాస్�