Vijayasai Reddy | రాజ్యసభ సభ్యుడు, వైసీపీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మట్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కు శనివారం అందజేశారు.
FIITJEE Coaching Centers : ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేశారు. యూపీ, ఢిల్లీలో వారం రోజుల నుంచి ఆ సెంటర్లు పనిచేయడం లేదు. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో.. ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను మూసివేయ�
Maha Kumbh | కుంభమేళాకు వెళ్లేందుకు ఖర్చుల కోసం ఒక వ్యక్తి మూడు ఇళ్లల్లో చోరీలు చేశాడు. బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులను దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఐటీ పరిశ్రమలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం చాలా అవసరం.. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకు డబ్బులు పంపించడానికి ఇలాంటివాటితో పనిలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె
Parvesh Verma | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై బీజేపీ మండిపడింది. దేశ రాజధానిలో చైనీస్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు పంజాబ్ ప్రభుత్�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో ఎన్నికల హామీ ప్రకటించారు. ఢిల్లీలో నివసించే అద్దెదారులకు విద్యుత్, తాగు నీరు ఉచితంగా అందిస్తామని తెలిప
Virat Kohli | రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్కు ఢిల్లీ 22 మంది సభ్యులతో ప్రాబుల్స్ను ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ పేరు సైతం ఉన్నది. ఈ నెల 23న రాజ్కోట్లో జరుగనున్న ఈ మ్యాచ
ఓవైపు తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీలను అమలు చేయాలని ప్రజలు రోడ్డెక్కుతుంటే.. మరోవైపు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని, ఢిల్లీలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అక్కడా హామీలు అమలు చేస్తామని సీఎ
Republic Day | 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవా సుబియాంటో ముఖ్య అథితిగా హాజరు కాబోతున్�
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇదేరోజు అక్కడి ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీఎంతోపాటు కొందరు మంత్రులు, రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు క
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా ఐదో సెషన్లో ధరలు పెరిగాయి. సోమవారం మార్కెట్లో 24 క్యారెట్స్ గోల్డ్ రూ.100 పెరిగి.. తులానికి రూ.80,660కి చేరింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధర ర�
Chiranjeevi | తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని నగరం ఢిల్లీలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి �
Delhi Polls | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలోకి వస్తే విద్యావంతులైన నిరుద్యోగులకు నెలకు రూ.8,500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ‘యువ ఉడాన్ యోజన’ పథకం కింద ఏడాది పాటు ఈ ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింద