Sonia Gandhi | కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసుపత్రి (hospital) నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
పట్టభద్రులలో 42.6 శాతం మంది మాత్రమే ఉద్యోగార్హులని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. 2023లో ఇది 44.3 శాతం ఉండగా గత ఏడాదికి 42.6 శాతానికి తగ్గినట్టు మెర్సెర్ మెటెల్ టాలెంట్ అసెస్మెంట్ కంపెనీ వెల్లడించింది.
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మరోసారి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. చాలా సమయం ఆదా అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై కారులో వెళ్లబోనని అన్నారు.
ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు రామ్లీలా మైదానంలో ఆమెతో లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయిస్తారు. 26 ఏండ్ల తర్వాత ఢిల్లీల
Boy Burns Father Alive | చొక్కా జేబులోంచి డబ్బులు దొంగిలించిన కుమారుడ్ని తండ్రి మందలించాడు. దీంతో ఆగ్రహించిన 14 ఏళ్ల బాలుడు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి మంటల్లో కాలి సజీవ దహనమయ్యాడు.
Tesla in India | అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టెస్లా సీఈవో ఎలాన్ మధ్య ఇటీవల సమావేశ�
ఉత్తరభారత దేశాన్ని వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూమి కంపించింది. గంటల వ్యవధిలోనే బీహార్లో ప్రకంపణలు చోటుచేసుకున్నారు. ఉదయం 8.02 గంటలకు బీహార
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) స్పందిస్తూ.. మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Delhi) వచ్చింది. సోమవారం ఉదయం 5.36 గంటలకు ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయింది. భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవ�
Delhi Stampede | ఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించ
drug addict son kills mother | ఒక వ్యక్తి డ్రగ్స్కు బానిస అయ్యాడు. డబ్బుల కోసం తల్లితో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఆమెను హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 32వ సారి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ కా ర్యదర్శి కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు శుక్రవారం రాత్రి ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
Lalu Prasad Yadav | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీహార్పై ఎలాంటి ప్రభావం చూపవని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి లేదని చెప్పారు.
బీజేపీ ఎట్టకేలకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఓడించింది. కేంద్రంలో గత పదేండ్లకు పైగా అధికారం చెలాయిస్తున్న పార్టీకి ఇది చిరకాల స్వప్నం. అయితే సీట్ల పరంగా బీజేపీకి చాలానే వచ్చినప్పటికీ ఓట్ల పరంగా ప�
man beaten to death over spilled food | ఒక వ్యక్తి తన వెంట తీసుకెళ్లిన ఆహారం బస్సులో చెల్లాచెదురుగా పడింది. దీంతో చొక్కా విప్పి క్లీన్ చేయాలని డ్రైవర్, అతడి స్నేహితులు ఆ వ్యక్తిని ఒత్తిడి చేశారు. నిరాకరించడంతో ఆ వ్యక్తి ప్రైవే