బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో పుత్తడి ధర రూ.96 వేల మార్క్ను అధిగమించింది. ఢిల్లీలో 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర రూ.1,080 ఎగబాకి రూ.96,800 ప�
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) భారీ వర్షం ముంచెత్తింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో జనజీవనం స్తంభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. �
సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇది 42వ సారి. శుక్రవారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ఆయన హాజరవుతారని సీఎంవో ప్ర కటించ�
Kashmiri Student Assaulted | యూనివర్శిటీ క్యాంపస్లో కశ్మీరీ విద్యార్థిపై దాడి జరిగింది. దీంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థిపై దాడి సంఘటనను ఖండించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఒక వ్యక్తిని అదుపు�
ఢిల్లీలోని రోహిణి, సెక్టర్ 17లో ఉన్న ఝుగ్గి క్లస్టర్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. 800 గుడిసెలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు గం
Pakistanis | పహల్గాం దాడి ఘటన అనంతరం పాకిస్తాన్పై భారత్ కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో పాకిస్తానీలను స్వదేశానికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనేక రాష్ట్రాల్లో ఆ
Gold price | గత కొంత కాలంగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా దేశీయ మార్కెట్లో ఆల్టైమ్ గరిష్ఠానికి తాకిన బంగారం ధర (Gold price) బుధవారం భారీగా దిగ
Man threatens Woman judge | ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తి మహిళా జడ్జిని బెదిరించాడు. ‘బయటకు రా.. నీ అంతు చూస్తా’ అని హెచ్చరించాడు. ఈ సంఘటన వల్ల మానసిక వేదనకు గురైన తాను ఒక దశలో రాజీనామా చేయాలని భావించినట్లు ఆ మహిళా న్యాయమూ�
కాంగ్రెస్లో ఢిల్లీ పెద్దలపై అడుగడుగున ధిక్కార స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్పై ముఖ్యనేత వర్గం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప�
Building Collapses | తూర్పు ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీస�
తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి మునగనూర్ టెలిఫోన్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాంకు ఢిల్లీకి చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను అందజే�
బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ దేశీయ మార్కెట్లో ఆల్టైమ్ హైగా నిలిచాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పసిడి తులం విలువ రూ.70 పెరిగి మునుపెన్నడూ లేనివిధంగా రూ.98,170గా నమోదైంది. బుధవార