Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు స్వదేశానికి చేరుకున్నారు.
#WATCH | Delhi | 268 Indian nationals return in the third flight from Israel as part of #OperationSindhu
The IAF C-17 flight from Sharm-El-Sheikh, Egypt landed in Delhi at 1100 hrs today 594 Indians have returned so far from Israel as part of #OperationSindhu pic.twitter.com/cFsU5rcZeF
— ANI (@ANI) June 24, 2025
తాజాగా ఇజ్రాయెల్ నుంచి మూడో విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 268 మంది భారతీయులు స్వదేశానికి సురక్షితంగా తిరిగొచ్చారు. ఈజిప్టులోని షర్మ్-ఎల్-షేక్ నుంచి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన సీ-17 విమానం ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. స్వదేశానికి తిరిగొచ్చిన వారికి కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ స్వాగతం పలికారు. ఇక ఆపరేషన్ సింధులో భాగంగా ఇప్పటి వరకూ 594 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు.
#WATCH | Delhi | 268 Indian nationals return in the third flight from Israel as part of #OperationSindhu
Union MoS L Murugan receives and meets the evacuees. pic.twitter.com/KYJ8300m0c
— ANI (@ANI) June 24, 2025
Also Read..
PM Modi | మేడ్ఇన్ ఇండియా ఆయుధాలతో శత్రువును 22 నిమిషాల్లోనే మోకాళ్లపై కూర్చోబెట్టాం : ప్రధాని మోదీ
School Teacher | 24 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. పాఠశాల ఉపాధ్యాయుడు అరెస్ట్
Gautam Adani | భారత్కు శాంతి విలువ ఏంటో తెలుసు.. ఆపరేషన్ సిందూర్పై గౌతమ్ అదానీ